కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఉదయం రాయ నగర్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి ట్రైన్ కి పడి మృతి చెందినట్లు సమాచారం. అక్కడ నివసిస్తున్న స్థానికులు సమాచారం అందించారు. అక్కడే ఉన్న సైకిల్. వైట్ కలర్ టోపీ, అంత్రాలు, వాటర్ ప్యాకెట్లతో కర్ణాటక లిక్కర్ మృతి చెందిన వ్యక్తివిగా అనుమానంతో ఇవన్నీ కూడా పక్కన తీసిపెట్టినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మృతుడి సామాగ్రి
మృతుడు వదిలి వెళ్ళిన సైకిల్
మృతుడిని చూస్తున్న స్థానికులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *