Author: Public Judgement

ఏపిలో భారీగా ఐఏఎస్ లు బదిలీ..

అమరావతి: ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త కలెక్టర్లు వీరే.. శ్రీకాకుళం – స్వప్నిల్ దినకర్ పార్వతీపురం మన్యం –…

ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి లేఖ..

సీఎం చంద్రబాబు నాయుడు రాసిన లేక కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు .ఈ నెల 6న సాయంత్రం భేటీకి సిద్ధమని రేవంత్‌ రెడ్డి తెలిపారు. ప్రజాభవన్‌లో భేటీకి రావాలని చంద్రబాబుకు రేవంత్‌ ఆహ్వానం పంపారు. చంద్రబాబు అభిప్రాయంతో…

తొక్కిసలాటలో 27 మంది మృతి

ఉత్తరప్రదేశ్‌లో మంగళవారం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. హత్రాస్‌లో జరిగిన ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్కసారిగా తోపులాట జరగ్గా పదుల సంఖ్యలో మృతి చెందారు. ఈ ఘటనలో 15 మంది మహిళలు, చిన్నారులకు…

బస్సులో నుంచి పడిన వ్యక్తి కి తలకు తీవ్ర గాయాలు

కర్నూలు జిల్లా ఆదోని మండలం చిన్న తుంబలం గ్రామానికి చెందిన ఇబ్రహీం(60) అనే వ్యక్తి బస్సులో నుంచి కిందపడి తలకు తీవ్ర గాయాలు అయ్యాయి.వివరాల్లోకి వెళితే చిన్న తుంబలం గ్రామానికి చెందిన ఇబ్రహీం అనే వ్యక్తి ఆదోనికి రావడానికి పెద్ద తులంలో…

కొత్త క్రిమినల్ చట్టాలను అమల్లోకి తెచ్చిన మోడీ సర్కార్

కోర్టు కోర్టుకి, తీర్పు తీర్పుకి వ్యత్యాసాలు ఉండడంతో వాయిదాల మీద వాయిదాలు పడుతున్న కేసులతో దొంగలు దొరలుగా – దొరలు దొంగలుగా చలామణి అవుతున్నారు. మనదేశంలో సామాన్యుడికి న్యాయం జరుగుతుందా అనే ఆలోచన సన్నగిల్లుతుంది. బతికుండగా తుది తీర్పు వస్తే చాలు…

APSPDCL విద్యుత్ వినియోగదారులకు విజ్ఞప్తి

అమరావతి: Phonepe, GPay, PayTM మరియు ఇతర UPI Apps నందు మీరు బిల్లులు చెల్లించుటకు వీలుపడదని విద్యుత్ అధికారులు పేర్కొన్నారు. ఇప్పటినుంచి గూగుల్ ప్లే స్టోర్స్ నుంచి యాప్ ను డౌన్లోడ్ చేసుకొని కరెంట్ బిల్లులు కట్టాలని తెలిపారు. RBI…

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఏపీ సీఎం చంద్రబాబు లేఖ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. తెలుగు రాష్ట్రాలకు ఇచ్చిన విభజన హామీలను లేఖలో ప్రస్తావించారు. విభజన హామీల పరిష్కారానికి కలిసి చర్చించుకుందామని ఈ సందర్భంగా కోరారు. విభజన జరిగి పదేళ్లు దాటినా కొన్ని…

ప్రభుత్వ భూమిని ఆక్రమణ చేసి రోడ్డు లేకుండా చేశారు

పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రసెల్ సిస్టం – పిజిఆర్ఎస్ కార్యక్రమంలో వచ్చిన అర్జీలను ఏ ఒక్క అధికారి నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించి అర్జిదారులను సంతృప్తిపరిచేలా చూడాలని ఆదోని సబ్ కలెక్టర్/ఆర్డీవో (ఇంచార్జ్) హెచ్ ఎన్ ఎన్ ఎస్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్…

ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు

కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. తేదీ 01-07-24 పత్తి అత్యధికంగా ₹. 7614 /- రూపాయలు కనిష్ట ధర ₹. 4000/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 0/-…

కేదార్‌నాథ్‌లో మంచు తుపాను

ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌ గాంధీ సరోవర్‌ ప్రాంతంలో ఆదివారం(జూన్‌30) ఉదయం మంచు తుపాను చెలరేగింది. ‘కేదార్‌నాథ్‌ దామ్‌ వెనుకాల ఉన్న మంచుపర్వతం దగ్గర ఉదయం 5 గంటలకు మంచు తుపాను వచ్చింది. దీని వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టాలు జరగలేదు. పర్వతం…