Author: Public Judgement

ఆదోని ఫర్టిలైజర్స్ షాపులలో 32 లక్షల అక్రమ నిల్వలను పట్టుకున్న విజిలెన్స్ అధికారులు

ఆదోని ఫర్టిలైజర్ షాపులపై వ్యవసాయ మరియు విజిలెన్స్ & ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడులు.. శ్రీ భీమేశ్వర ఫర్టిలైజర్స్, భువనేశ్వరి సీడ్స్, గీత హైబ్రిడ్ సీడ్స్ దుకాణాలలో సుమారు 32 లక్షల విలువగల రసాయనకి ఎరువులు, బిటి పత్తి విత్తనాలు, కూరగాయల విత్తనాలు…

సెప్టెంబర్ 30వ తేది నాటికి 100 శాతం పురోగతి సాధించాలి కలెక్టర్ ఆదేశం

కేంద్ర ప్రభుత్వ నీతి ఆయోగ్ వారు ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రాం కింద వెనుకబడిన ప్రాంతాల్లో సంపూర్ణత అభియాన్ కార్యక్రమం ద్వారా ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైద్యం, వ్యవసాయం, స్వయం సహాయక సంఘాల అభివృద్ధి, మహిళ శిశువుల సంక్షేమం సంబంధిత 6 అంశాలను…

తుంగభద్ర డ్యాం లో పెరిగిన నీటిమట్టం

కర్ణాటక: తుంగభద్ర:తుంగభద్ర జలాశయానికి స్వల్పంగా వరద నీరుఇన్ ఫ్లో : గడచిన 24 గంటల్లో 19201 క్యూసెక్కులుఇన్ ఫ్లో : ప్రస్తుతం(Live) 18500 క్యూసెక్కులుఔట్ ఫ్లో : నిల్పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులుప్రస్తుతం నీటిమట్టం : 1588.84 అడుగులుపూర్తిస్థాయి నీటి…

T20 వరల్డ్ కప్ విజేతలకు బ్రహ్మరథం పట్టిన ముంబై సముద్రతీరం

ముంబైలో T20 వరల్డ్ కప్ విజేతలకు విజయోత్సవ ర్యాలీకి భారీ సంఖ్యలో అభిమానులు పాలుగోని ఘన స్వాగతం పలికారు. టీ20 ప్రపంచకప్ లో విజయం సాధిచిన టీమ్ ఇండియా ముంబైకి చేరుకోవడంతో అభిమానుల ఆనందానికి ఆకాశ మే హద్దు అన్నట్లు కనిపించింది.…

బిసిలపై దాడి చేసిన నిందితులను అరెస్ట్ చేసి కఠినంగాశిక్షించాలి

బిసిలపై దాడి చేసిన అగ్రవర్ణాల నిందితులను అరెస్ట్ చేసి కఠినంగాశిక్షించాలి అని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్ చేశారు.కర్నూలు జిల్లా నందవరం మండలం జోహరాపురం గ్రామస్తులను వెటకోడవల్లుతో దాడి చేసిన అగ్రవర్ణాల వారిని కఠినంగా శిక్షించాలని ఆంధ్రప్రదేశ్ బీసీ…

కోడుమూరు మాజీ ఎమ్మెల్యే Dr సుధాకర్ అరెస్ట్

ఒక మైనర్ బాలిక పై అత్యాచారం చేసి ఆమె జీవితాన్ని నాశనం చేశాడని బాధితురాలు పోలీసులకు చేసిన పిర్యాదుతో సుధాకర్ నీ అరెస్టు చేసిన కర్నూలు 2 టౌన్ పోలీసులు. వివరాల్లోకి వెళితే కర్నూలులో నివాసముండే యువతి కోడుమూరు మాజీ ఎమ్మెల్యే…

ఒక టన్ను ఇసుక రూ.88

ఆంద్రప్రదేశ్ లో ఉచిత ఇసుక విధానంపై అధికారులు మార్గదర్శకాలు సిద్ధం చేశారు. గతంలో టన్ను ₹475 చొప్పున విక్రయించారు. కాంట్రాక్టర్, రవాణా ఖర్చు ₹100 తీసేయగా మిగిలిన ₹375 ప్రభుత్వానికి చేరేది. ఇకపై ఆ మొత్తం కాకుండా రూ.88 వినియోగదారుల నుంచి…

ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు

కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. తేదీ 04-07-24 పత్తి అత్యధికంగా ₹. 7669/- రూపాయలు కనిష్ట ధర ₹. 4002/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 5157/- రూపాయలు…

తుంగభద్ర డ్యాం లో పెరిగిన నీటిమట్టం

కర్ణాటక: తుంగభద్ర:తుంగభద్ర జలాశయానికి స్వల్పంగా వరద నీరుఇన్ ఫ్లో : 17570 క్యూసెక్కులుఔట్ ఫ్లో : నిల్పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులుప్రస్తుతం నీటిమట్టం : 1588.84 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలుప్రస్తుతం : 10.089 టీఎంసీలు

మైనింగ్, పొల్యూషన్ శాఖల కు చెందిన రికార్డు లు ధ్వంసం

విజయవాడ: యనమలకుదురు ‌కట్ట మీద రోడ్డు వెంట మైనింగ్, పొల్యూషన్ శాఖల కు చెందిన రికార్డు లు ధ్వంసం చేసి రికార్డుల ను తగుల పెట్టారు సిబ్బంది. మంటలను‌ చూసి స్థానికులు వారిని ప్రశ్నించడంతో వారు తెచ్చిన కారులో పరారయ్యారు. మైనింగ్,…