కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి ఆరాధన ఉత్సవాలు శ్రీ మఠం పీఠాధిపతి శ్రీ సుభుధేంద్ర తీర్థ స్వామి ఆధ్వర్యంలో ఆగస్టు 18వ తేది నుంచి 24వ తేది వరకు వైభవంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీ మఠం ప్రాకరంలో ఆరాధన కు సంబంధించిన ఆహ్వాన పత్రికలను భక్తులు సిద్దం చేస్తున్నారు.
సీజనల్ వ్యాధులకు ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలి ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి
కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం సుంకేశ్వరి గ్రామంలో అతిసార విజృంబిస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి గ్రామంలో పర్యటించారు. ముందుగా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం తాగునీటి బోర్లను పరిశీలించారు. పాఠశాల ను సందర్శించి చిన్నారులకు ఏమైనా అతిసార లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సేవలు అందించాలని సూచించారు. అతిసార వ్యాధి నివారణకు జిల్లా ఇన్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య, ఆదోని సబ్ కలెక్టర్ శివ నారయణ శర్మ, మండల స్థాయి […]
పోలీస్ స్టేషన్ ముందే ఇరువర్గాల ఘర్షణ
కర్నూలు జిల్లా ఆదోని (మం) సలకలకొండ గ్రామంలో టీడీపీ , వైసిపి నాయకుల ఘర్షణకు పలుపడ్డారు. అనంతరం పిర్యాదు చేయడానికి ఆదోని తాలూకా పోలీస్ స్టేషన్ కు చేరిన ఇరువర్గాలు తాలూకా పోలీస్ స్టేషన్ ముందే మళ్ళీ ఇరువర్గాలు ఘర్షణకు దిగినరు. 3టౌన్ పోలీసులు ఇరువర్గాలను చదరగొట్టి గాయాలైన వారికి ఆదోని జనరల్ ఆసుపత్రికి తరలించారు. ఇరు వర్గాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు చితకబాదారని అవమానంతో ఆత్మహత్యాయత్నం
కర్నూలు జిల్లా కోసిగి (మం) పెద్ద భుంపల్లి గ్రామంలో మొహరం వేడుకల్లో పోలీసుల వీరంగం సృష్టించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన కోసిగి పోలీసుల దాష్టీకం. బుధవారం తెల్లవారుజామున మోహర్రం వేడుకల్లో రవి అలియాస్ రాజు (20) పై అకారణంగా పోలీసులు దాడి చేసి చితకబాదారని అవమానం భరించలేక పొలంలో పురుగుల మందు త్రాగి ఆత్మహత్యయత్నానికి పలుపడ్డాడు. అది గమనించిన స్థానికులు కోసిగి లోని స్థానిక ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం ఆదోని […]
రైతుల మోటార్లకు మీటర్లు బిగించే విధానానికి ప్రభుత్వం స్వస్తి పలకాలి
2023 సంవత్సరంలో ఖరీఫ్ మరియు రబి రెండు సీజన్లలో పంట నష్టపోయిన రైతులకు పంట నష్టపరిహారం చెల్లించాలని, అలాగే కంపెనీల ద్వారా రావలసిన ఇన్సూరెన్స్ చెల్లించాలని కోరుతూ రైతు వ్యవసాయ మరియు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా ఆదోని మండలం గనేకల్, హనవళు గ్రామ సచివాలయల ముందు ఆందోళన చేసి సచివాలయ సిబ్బందికి డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు లింగన్న మాట్లాడుతూ.. ప్రభుత్వం కొంతమందికి […]
ఆదోనిలో కూరగాయల ధరలు
ఆదోని రైతు బజార్లో ఈరోజు కూరగాయలను ఈ విధంగా ఉన్నాయి 18.07.2024
తుంగభద్ర డ్యామ్ కు పోటెత్తిన భారీ వరద
కర్ణాటక: తుంగభద్ర: 18.07.2024తుంగభద్ర డ్యామ్ కు పోటెత్తిన భారీ వరద ఇన్ ఫ్లో : గడచిన 24 గంటల్లో 82491 క్యూసెక్కులుఇన్ ఫ్లో : ప్రస్తుతం(Live) 104060 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 300 క్యూసెక్కులు పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులుప్రస్తుతం నీటిమట్టం : 1614.31 అడుగులు పూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలుప్రస్తుతం : 46.802 టీఎంసీలు
ఆఫర్లతో ఆకట్టుకుంటున్న బిఎస్ఎన్ఎల్..
రూ.2,399తో 395 రోజుల వ్యాలిడిటీతో ఆఫర్ ప్రకటించిన ప్రభుత్వరంగ టెలికం కంపెనీ 4జీ స్పీడ్తో రోజుకు 2జీబీ డేటాతో పాటు రోమింగ్ కూడా ఉచితం త్వరలోనే దేశవ్యాప్తంగా 4జీ నెట్ వర్క్ను ప్రారంభించబోతున్న బీఎస్ఎన్ఎల్ ఈ మేరకు నెట్వర్క్ అప్గ్రేడ్కు సంబంధించిన పనులను కంపెనీ చక్కబెడుతోంది. అయితే 4జీ సేవల ప్రారంభానికి ముందే అదిరిపోయే ఆఫర్ను బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది. 13 నెలల వ్యాలిడిటీతో (395 రోజులు) తీసుకొచ్చిన ఈ ప్లాన్ ధర రూ. 2,399గా ఉంది. నెలకు […]
మహారాష్ట్రలో భారీ ఎన్ కౌంటర్ 12మంది నక్సలైట్లు మృతి
మహారాష్ట్ర గడ్చిరోలిలో పోలీసులతో జరిగిన కాల్పుల్లో 12మంది నక్సలైట్లు మృతి చెందారు. కాల్పులు జరిపిన ప్రాంతంలో మావోయిస్టుల మృత దేహాలతోపాటు 3 ఏకే47 సహా 7 అడ్వాన్స్డ్ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.ఈ కాల్పుల్లో ఓ జవాన్ భుజానికి బుల్లెట్ తగిలినట్లు తెలిసింది. ప్రస్తుతం జవాన్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. కాగా, మహారాష్ట్ర గడ్చిరోలిలో బుధవారం మధ్యాహ్నం పోలీసులు- నక్సలైట్ల మధ్య కాల్పులు ప్రారంభమయ్యాయి. సుమారు 6 గంటల పాటు […]
డయేరియా తగ్గేంతవరకు వైద్యాధికారులు అందుబాటులో ఉండాలి.
డయేరియా తగ్గేంతవరకు గ్రామంలో వైద్యాధికారులు నిత్యం అందుబాటులో ఉండాలని ఆదోని సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మఆదేశాలు ఇచ్చారు.కర్నూలు జిల్లా ఆదోని ఏరియా ఆసుపత్రిలో అతిసార వ్యాధితో బాధపడుతున్న మంత్రాలయం మండలం సుంకేశ్వరి గ్రామవాసులను సబ్ కలెక్టర్ పరామర్శించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ వైద్యాధికారులు నిత్యం అందుబాటులో ఉండి అతిసార బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు. అనంతరం మంత్రాలయం మండలం సుంకేశ్వరీ గ్రామంలో మెడికల్ క్యాంపు, శానిటేషన్, వాటర్ ట్యాంకు ద్వారా […]