Author: Public Judgement

తుంగభద్ర డ్యాం గేట్లు ఎత్తే అవకాశం.. దిగువకు నీరు.. 3 గంటల బులిటన్..

కర్ణాటక: తుంగభద్ర: 21.07.2024 మధ్యాహ్నం 3.00 గంటలకు అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం. తుంగభద్ర డ్యామ్ కు భారీ పెరిగిన వరద నీటి నిలువ ప్రస్తుతం : 77.377 టీ.ఎం.సీ లుఇన్ ఫ్లో : ప్రస్తుతం(Live) 124129 క్యూసెక్కులుఔట్ ఫ్లో :…

శ్రీశైలం డ్యాంకు కొనసాగుతున్న వరద నీరు

నంద్యాలజిల్లా:శ్రీశైలం జలాశయానికి భారీగా పెరుగుతున్న వరద నీరు ఇన్ ఫ్లో : 97,208 క్యూసెక్కులుఔట్ ఫ్లో : నిల్ పూర్తి స్దాయి నీటిమట్టం: 885 అడుగులుప్రస్తుతం : 817.70 అడుగులు పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలుప్రస్తుతం : 39.1450…

తుంగభద్ర డ్యామ్ కు భారీ పెరిగిన వరద

కర్ణాటక: తుంగభద్ర: 21.07.2024తుంగభద్ర డ్యామ్ కు భారీ పెరిగిన వరద దిగువకు 2324 క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లో : గడచిన 24 గంటల్లో 112101 క్యూసెక్కులుఇన్ ఫ్లో : ప్రస్తుతం(Live) 119000 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 2324 క్యూసెక్కులు పూర్తి…

తుంగభద్ర డ్యాం గేట్లు ఎత్తే అవకాశం.. దిగువ గ్రామాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ..

కర్ణాటక: తుంగభద్ర: తుంగభద్ర డ్యామ్ అధికారులు తెలిపిన సమాచారం మేరకుఎగువన భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా తుంగభద్ర డ్యామ్ కు వరద నీరు భారీగా వస్తుండడంతో ఏ క్షణమైనా తుంగభద్ర డ్యాం గేట్లు ఎత్తే అవకాశం ఉంది. పైనుంచి వస్తున్న వరద…

తుంగభద్ర డ్యామ్ కు భారీ పెరిగిన వరద

కర్ణాటక: తుంగభద్ర: 20.07.2024తుంగభద్ర డ్యామ్ కు భారీ పెరిగిన వరద దిగువకు 1267 క్యూసెక్కుల నీరుఇన్ ఫ్లో : గడచిన 24 గంటల్లో 107198 క్యూసెక్కులుఇన్ ఫ్లో : ప్రస్తుతం(Live) 116040 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 1267 క్యూసెక్కులుపూర్తి స్దాయి నీటిమట్టం…

శాంతిభద్రతల పరిరక్షణ కోసం నిజాయితీగా కృషి చేయాలి

కర్నూలు జిల్లా ఆదోని లో మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి MHPS రాష్ట్ర కార్యదర్శి నూర్ అహ్మద్ విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పార్టీలకతీతంగా ఎన్నికల అనంతరం హింసను మైనారిటీ హక్కుల పరిరక్షణ…

పంట బీమా మరియు పెండింగ్ లో ఉన్న రైతులకు ఇన్పుట్ సబ్సిడీ వెంటనే ఇవ్వాలి

కర్నూలు జిల్లా ఆదోని మండలం పరిధిలో కుప్పగల్, దొడ్డనగేరి, మంత్రికి, పెద్ద తుంబలం, పెద్ద హరివాణం, సంతేకుడ్లుర్ గ్రామాల్లో సచివాలయ ల్లో అధికారులకు 2023 వ సంవత్సరం పంటల బీమా ఇన్సూరెన్స్ మరియు పెండింగ్ లో ఉన్న రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…

ఆటోనగర్ ఏర్పాటు చేసి కార్మికులను ఆదుకోండి..

కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఆటోనగర్ ఏర్పాటుకు సహకారం అందించాలని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ కు ఆదోని శాసనసభ్యులు డాక్టర్ పివి పార్థసారధి కోరారు. శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశం అనంతరం ఆదోని ఎమ్మెల్యే పరిశ్రమ శాఖ మంత్రిని…