Author: Public Judgement

ఏపీ టూరిజం అధికారులు సహకరించాలి ఎమ్మెల్యే పార్థసారథి

కర్నూలు జిల్లా ఆదోని కొండల్లో వెలిసిన శ్రీ రణ మండల ఆంజనేయ స్వామి దర్శనానికి శ్రావణమాసంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారని ఈ ఉత్సవంలో దర్శనానికి వస్తున్న భక్తులకు సరైన రోడ్డు మార్గం లేదని దానికోసం ఏపీ టూరిజం శాఖ 2…

తుంగభద్ర డ్యామ్ కు పోటెత్తిన భారీ వరద

కర్ణాటక: తుంగభద్ర: 19.07.2024తుంగభద్ర డ్యామ్ కు పోటెత్తిన భారీ వరద ఇన్ ఫ్లో : గడచిన 24 గంటల్లో 106723 క్యూసెక్కులుఇన్ ఫ్లో : ప్రస్తుతం(Live) 108790 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 404 క్యూసెక్కులు పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులుప్రస్తుతం…

రాఘవేంద్ర స్వామి ఆరాధన ఉత్సవాల ఆహ్వాన పత్రికలు సిద్దం

కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి ఆరాధన ఉత్సవాలు శ్రీ మఠం పీఠాధిపతి శ్రీ సుభుధేంద్ర తీర్థ స్వామి ఆధ్వర్యంలో ఆగస్టు 18వ తేది నుంచి 24వ తేది వరకు వైభవంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీ మఠం ప్రాకరంలో…

సీజనల్ వ్యాధులకు ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలి ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి

కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం సుంకేశ్వరి గ్రామంలో అతిసార విజృంబిస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి గ్రామంలో పర్యటించారు. ముందుగా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం తాగునీటి బోర్లను పరిశీలించారు. పాఠశాల ను సందర్శించి చిన్నారులకు…

పోలీస్ స్టేషన్ ముందే ఇరువర్గాల ఘర్షణ

కర్నూలు జిల్లా ఆదోని (మం) సలకలకొండ గ్రామంలో టీడీపీ , వైసిపి నాయకుల ఘర్షణకు పలుపడ్డారు. అనంతరం పిర్యాదు చేయడానికి ఆదోని తాలూకా పోలీస్ స్టేషన్ కు చేరిన ఇరువర్గాలు తాలూకా పోలీస్ స్టేషన్ ముందే మళ్ళీ ఇరువర్గాలు ఘర్షణకు దిగినరు.…

పోలీసులు చితకబాదారని అవమానంతో ఆత్మహత్యాయత్నం

కర్నూలు జిల్లా కోసిగి (మం) పెద్ద భుంపల్లి గ్రామంలో మొహరం వేడుకల్లో పోలీసుల వీరంగం సృష్టించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన కోసిగి పోలీసుల దాష్టీకం. బుధవారం తెల్లవారుజామున మోహర్రం వేడుకల్లో రవి అలియాస్ రాజు (20) పై అకారణంగా పోలీసులు దాడి…

రైతుల మోటార్లకు మీటర్లు బిగించే విధానానికి ప్రభుత్వం స్వస్తి పలకాలి

2023 సంవత్సరంలో ఖరీఫ్ మరియు రబి రెండు సీజన్లలో పంట నష్టపోయిన రైతులకు పంట నష్టపరిహారం చెల్లించాలని, అలాగే కంపెనీల ద్వారా రావలసిన ఇన్సూరెన్స్ చెల్లించాలని కోరుతూ రైతు వ్యవసాయ మరియు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా ఆదోని మండలం…

తుంగభద్ర డ్యామ్ కు పోటెత్తిన భారీ వరద

కర్ణాటక: తుంగభద్ర: 18.07.2024తుంగభద్ర డ్యామ్ కు పోటెత్తిన భారీ వరద ఇన్ ఫ్లో : గడచిన 24 గంటల్లో 82491 క్యూసెక్కులుఇన్ ఫ్లో : ప్రస్తుతం(Live) 104060 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 300 క్యూసెక్కులు పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులుప్రస్తుతం…

ఆఫర్లతో ఆకట్టుకుంటున్న బిఎస్ఎన్ఎల్..

రూ.2,399తో 395 రోజుల వ్యాలిడిటీతో ఆఫర్ ప్రకటించిన ప్రభుత్వరంగ టెలికం కంపెనీ 4జీ స్పీడ్‌తో రోజుకు 2జీబీ డేటాతో పాటు రోమింగ్ కూడా ఉచితం త్వరలోనే దేశవ్యాప్తంగా 4జీ నెట్ వర్క్‌ను ప్రారంభించబోతున్న బీఎస్ఎన్ఎల్ ఈ మేరకు నెట్‌వర్క్‌ అప్‌గ్రేడ్‌కు సంబంధించిన…