ఆదోనిలో రోడ్ల మరమ్మతులకు రూ 61 కోట్లు నిధులు కేటాయించాలి. ఎమ్మెల్యే పార్థసారథి
ఆదోని అసెంబ్లీ పరిధిలోని రోడ్ల మరమ్మతులకు రూ 61 కోట్లు నిధులు కేటాయించాలని ఆదోని శాసనసభ్యులు పివి పార్థసారధి రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి బి సి జనార్దన్ రెడ్డిని కోరారు. సోమవారం అసెంబ్లీ సమావేశం అనంతరం మంత్రి గారి…