ఎక్సైజ్ కేసుల్లో పట్టుబడిన వాహనాలకు వేలంపాట వేసిన సబ్ అధికారులు
కర్నూలు జిల్లా ఆదోని పరిదిలో ఎక్సైజ్ కేసుల్లో పట్టుబడిన వాహనాలను సెబ్ అధికారులు బహిరంగ వేలం పాట నిర్వహించారు. వేలం పాటలో మొత్తం 24 వాహనాలకు ₹ 2 లక్షల 13 వేల నగదు ప్రభుత్వ ఖజానాలో జమ చేశారు. సిఐ…