Author: Public Judgement

ఆటోనగర్ ఏర్పాటు నిధులు ఇవ్వండి- ఎమ్మెల్యే పార్థసారథి

కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఆటోనగర్ ఏర్పాటుకు సహకారం అందించి, నిధులు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అభిషిత్ కిషోర్ కు ఆదోని శాసనసభ్యులు పార్థసారథి కోరారు. బుధవారం మంగళగిరిలో ఏపీఐఐసీ కార్యాలయంలో ఎం,డి ని ఆదోని…

ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు

కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. తేదీ 25-07-24 పత్తి అత్యధికంగా ₹. 7659/- రూపాయలు కనిష్ట ధర ₹. 4011/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 6418/- రూపాయలు…

తుంగభద్ర డ్యామ్ పూర్తి స్థాయికి చేరిన నీటిమట్టం. 12 గేట్లు 2 అడుగులు ఎత్తి నదిలోకి నీరు

కర్ణాటక: తుంగభద్ర: 25.07.2024తుంగభద్ర డ్యామ్ కు భారీ పెరిగిన వరద పూర్తి స్థాయికి చేరిన నీటిమట్టం..తుంగభద్ర డ్యాం 12 గేట్లు 2 అడుగులు ఎత్తి నదిలోకి 35444 క్యూసెక్కుల నీళ్లు ..తుంగభద్ర నది పరివాహక ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డ్యామ్…

తుంగభద్ర డ్యాం 10 గేట్లు 1.5 అడుగులు ఎత్తి నదిలోకి 22245 క్యూసెక్కుల నీళ్లు

కర్ణాటక: తుంగభద్ర: 25.07.2024తుంగభద్ర డ్యామ్ కు భారీ పెరిగిన వరద తుంగభద్ర డ్యాం 10 గేట్లు 1.5 అడుగులు ఎత్తిన నదిలోకి 22245 క్యూసెక్కుల నీళ్లు ..తుంగభద్ర నది పరివాహక ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డ్యామ్ అధికారులు హెచ్చరికలు జారీ…

శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు

నంద్యాలజిల్లా: శ్రీశైలం జలాశయానికి భారీగా కొనసాగుతున్న వరద నీరు వచ్చి చేరుతుంది. అధికారులు తెలిపిన వివరాల మేరకు1లక్ష 92వేల 302 క్యూసెక్కులు ఇన్ ఫ్లో ఉందని తెలిపారు. శ్రీశైలం డ్యాం పూర్తి స్దాయి నీటిమట్టం 885 అడుగులు ఉండగా ప్రస్తుతం 852.50…

అదోనిలో విద్యాలయాలు ఏర్పాటు చేయాలని మంత్రి లోకేష్ ను కోరిన ఎమ్మెల్యే పార్థసారథి

కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో 5 ప్రభుత్వ హై స్కూల్స్, జూనియర్ కాలేజ్ ను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని ఆదోని శాసనసభ్యులు పార్థసారధి విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ను కోరారు. బుధవారం ఉదయం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభ…

మెడికల్ కాలేజ్ పనులు వేగవంతం చేయండి జిల్లా కలెక్టర్ రంజిత్ భాష

కర్నూలు జిల్లా ఆదోనిలో మెడికల్ కాలేజి పనులను జిల్లా కలెక్టర్ రంజిత్ భాష పరిశీలించారు. పనులను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం మెడికల్ కాలేజీ లో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. జిల్లా కలెక్టర్ రంజిత్ భాష,…

తుంగభద్ర డ్యామ్ అధికారుల హెచ్చరికలు జారీ.. 10 గేట్లు ఎత్తిన దిగువకు నీరు..

కర్ణాటక: తుంగభద్ర: 24.07.2024 సాయంత్రం 4 గంటలకు 10 గేట్లు ఎత్రి నదిలోకి నీళ్లు వదులుతున్న అధికారులు.. తుంగభద్ర డ్యామ్ కు భారీగా వరద నీరు చెరుతుండడంతో ఈరోజు (బుధవారం) సాయంత్రం 4 గంటలకు 10 గేట్లు ఎత్తి దిగువ నదిలోకి…