Author: Public Judgement

ఆదోనికి త్రాగునీటి సమస్య లేకుండా చూస్తా ఎమ్మెల్యే పార్థసారధి

కర్నూలు జిల్లా ఆదోనిలో బుధవారం బసాపురం ఎల్ఎల్సీ కాలువకు తుంగభద్ర దిగువ కాలవ నుండి కొత్తగా నీరు రావడంతో జలహారతి నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి పలుగొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పార్థసారథి మాట్లాడుతూ పట్టణంలో త్రాగినీటి సమస్య…

మహిళా సర్పంచ్ పై అత్యాచార యత్నానికి పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేయాలి

కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్ద పెండేకల్ గ్రామంలో సర్పంచ్ జయమ్మ పై అదే గ్రామానికి చెందిన తలారి నరసింహులు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తాలుక పోలీస్ స్టేషన్లో ఆదివారం రాత్రి 11:30 కు ఎఫ్ ఐ…

కేసులు మీరు పెడతారా? మమ్మల్ని పెట్టమంటారా? నూర్ అహ్మద్ MHPS

కర్నూలు జిల్లా ఆదోని బసాపురం సమ్మర్ స్టోరేజి ట్యాంక్, సంతెకుడ్లూరు సమ్మర్ స్టోరేజి ట్యాంకుల నాసిరకం పనుల అవినీతి పై సీబీఐ విచారణ జరిపి నిందితులను శిక్షించాలని, సదరు ట్యాంకుల రిపేరికి నిధులను అవినితి పరుల నుంచే కక్కించాలని ఆదోని ఎమ్మెల్యే…

తుంగభద్ర డ్యామ్ కు తగ్గిన వరద ఉధృతి

తుంగభద్ర డ్యామ్ కు తగ్గిన వరద ఉధృతికర్ణాటక: తుంగభద్ర: 31.07.2024 డ్యామ్ కు భారీ పెరిగిన వరద నీరు..ఇన్ ఫ్లో : గడచిన 24 గంటల్లో 52414 క్యూసెక్కులుఇన్ ఫ్లో : ప్రస్తుతం 55584 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 63419 క్యూసెక్కులుపూర్తి…

శ్రీశైలం డ్యాం కు భారీగా వరద 10 గేట్లు ఎత్తి సాగర్కు నీటి విడుదల

శ్రీశైలం జలాశయానికి భారీగా కొనసాగుతున్న వరద జలాశయం 10 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదలఇన్ ఫ్లో : 3,37,891 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 3,33,066 క్యూసెక్కులుపూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులుప్రస్తుతం : 884.00…

ఎల్లమ్మ జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే పార్థసారధి

కర్నూలు జిల్లా ఆదోని శివారు ప్రాంతంలో వెలసిన శ్రీ శ్రీ శ్రీ ఎల్లమ్మ మాత దేవాలయము మంగళవారం జాతర సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి జాతర మహోత్సవం లో పాల్గొన్నారు.మొదట ఆలయములో వెలసిన శ్రీ శ్రీ శ్రీ ఎల్లమ్మ మాత ను…

ఆదోనిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం

విద్యుత్తు సరఫరా లో అంతరాయం… కర్నూలు జిల్లా ఆదోనిలో క్రొత్త 33KV లైన్ పనులు నిర్వహణ కారణంగా 31-07-2024 తేది బుధవారం ఉదయం 10 గం. నుంచి మధ్యాహ్నం 1గంటల వరకు రాంజాల విద్యుతు సబ్ స్టేషన్ల పరిధిలో విద్యుతు లైన్ల…

ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు

కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. తేదీ 30-07-24 పత్తి అత్యధికంగా ₹. 7619/- రూపాయలు కనిష్ట ధర ₹. 4000/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 6857/- రూపాయలు…

శ్రీశైలం డ్యామ్ కు భారీగా వరద.. 5 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీరు

నంద్యాలజిల్లా 11 am update: శ్రీశైలం జలాశయానికి భారీగా కొనసాగుతున్న వరద.. జలాశయం 5 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల.ఇన్ ఫ్లో : 4,42,441 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 1,95,457 క్యూసెక్కులుపూర్తి స్దాయి నీటి మట్టం…