Author: Public Judgement

ట్రైన్ లో తరలిస్తున్న కర్ణాటక మద్యం స్వాధీనం

కర్నూలు జిల్లా ఆదోని ఉదయం సుమారు 7.30 నిమిషాల కు ట్రైన్ No 12163లో అక్రమంగా కర్ణాటక మద్యం తరలిస్తున్న బోయ నాగరాజు (19 సం.) అను వ్యక్తిని రైల్వే పోలీసులు పట్టుకొని అతని నుండి 45 వేల రూపాయల విలువగల…

ఈ స్టాంపులు అధిక ధరలకు అమ్మవారి పై చర్యలు తీసుకోవాలని..

కర్నూలు జిల్లా ఆదోనిలో సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరుగుతున్న అక్రమాలను అరికట్టాలని అదేవిధంగా ఈ స్టాంప్ అధిక రేట్లు అమ్ముతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో సబ్ రిజిస్టర్ కార్యాలయం…

తుంగభద్ర డ్యామ్ కు తగ్గని వరద నీరు

కర్ణాటక: తుంగభద్ర: 30.07.2024 డ్యామ్ కు భారీ పెరిగిన వరద నీరు.. పూర్తి స్థాయికి చేరిన నీటిమట్టం..ఇన్ ఫ్లో : గడచిన 24 గంటల్లో 131821 క్యూసెక్కులుఇన్ ఫ్లో : ప్రస్తుతం 86327 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 93684 క్యూసెక్కులుపూర్తి స్దాయి…

పెద్ద హరివాణం విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్ చేతివాటం

కర్నూలు జిల్లా ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద హరివాణం గ్రామ రైతులు బైఠాయించి ఆందోళన నిర్వహించారు. అర్హులైన 650 మంది రైతులకు ఖరీఫ్ పంట నష్ట పరిహారం అందలేదని ఆందోళన చేశారు. వెంటనే రైతులకు పంట నష్టపరిహారం చెల్లించాలని…

శ్రీశైలం డ్యాం కు భారీగా వరద నీరు.. గేట్లు ఎత్తి నాగార్జునసాగర్కు నీళ్లు

నంద్యాలజిల్లా: శ్రీశైలం జలాశయానికి భారీగా కొనసాగుతున్న వరద నీరు వచ్చి చేరుతుంది.4 లక్ష 60 వేల 040 క్యూసెక్కులు ఇన్ ఫ్లో ఉండగా, శ్రీశైలం డ్యాం పూర్తి స్దాయి నీటిమట్టం 885 అడుగులు ఉండగా ప్రస్తుతం 880.90 అడుగులు ఎత్తుకు నీళ్లు…

ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు

కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. తేదీ 29-07-24 పత్తి అత్యధికంగా ₹. 7679/- రూపాయలు కనిష్ట ధర ₹. 4000/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 6569/- రూపాయలు…

శ్రీశైలం జలాశయానికి గంటగంటకు పెరుగుతున్న నీటిమట్టం

శ్రీశైలం జలాశయానికి గంటగంటకు పెరుగుతున్న నీటిమట్టం కారణంగా శ్రీశైలం డ్యామ్ అధికారులుసాయంత్రం 4 గంటలకు ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నట్లు డ్యామ్ అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు. అధికారులు తెలిపిన వివరాల మేరకుఇన్ ఫ్లో : 4,37,680…

రవాణా, ఆర్టీసీ శాఖ, గృహ నిర్మాణంపై చంద్రబాబు సమీక్ష

నేడు రవాణా, ఆర్టీసీ శాఖపై చంద్రబాబు సమీక్ష– ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై చర్చ..– తెలంగాణ, కర్ణాటకలో అమలవుతున్న విధానంపై అధ్యయనం..– నెలకు రూ.250 కోట్లు ఖర్చవుతుందని అంచనా..– పల్లె వెలుగు, అల్ట్రా, ఎక్స్ ప్రెస్ సర్వీసులతో పాటు విశాఖ,…