కర్నూలు జిల్లా ఆదోని మండలం హానవాళ్లు గ్రామంలో విద్యా కమిటీ వైస్ చైర్మన్ గా సిపిఎం మద్దతుదారులు పి. హుస్సేనమ్మ ను విద్యార్థుల తల్లిదండ్రులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఏకగ్రీవ ఎన్నికకు సహకరించిన విద్యార్థుల తల్లిదండ్రులకు, గ్రామ పెద్దలకు, మరియు ఉపాధ్యాయులకు సిపిఎం పార్టీ మండల నాయకులు భాష స్థానిక నాయకులు దస్తగిరి భాష అబ్దుల్ రహీం ను పి. హుస్సేనమ్మ ధన్యవాదాలు తెలిపారు.
ఎరుకల హక్కుల పోరాట సమితి మహాసభలు
ఘనంగా ఎరుకల హక్కుల పోరాట సమితి మహాసభలు కర్నూలు జిల్లా మంత్రాలయం రాగసుధ లాడ్జ్ లో ఎరుకల హక్కుల పోరాట సమితి మహాసభలు జిల్లా అద్యక్షులు ఎరుకల కృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎరుకల హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జిల్లా SC/ST విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్ ఎరుకల రాజు మరియు నంద్యాల జిల్లా అద్యక్షులు మెడసారి గోపాల్, ఆదోని సబ్ డివిజనల్ SC/ST విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ […]
ఎగిసిపడ్డ నిరసన జ్వాలలు
ప్రాణాలు కాపాడే వైద్యులను మాన, ప్రాణాలు తీసిన కోల్ కత్తాలో కలకలం రేపిన సంఘటన పైకర్నూలు జిల్లా ఆదోని ప్రభుత్వ, ప్రవేట్ అసుపత్రులలో ఓ.పి వైద్యసేవలు నిలిపి వేసి ఆసుపత్రులలో పనిచేసే వైద్యులకు రక్షణ కల్పించాలని జి.జి.హెచ్ అసూపత్రి నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ప్ల కార్డులతో డాక్టర్లు వైద్య సిబ్బంది భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. సబ్ కలెక్టర్ కార్యాలయం సిబ్బందికి వినతి పత్రం అందజేశారు. ఈ ర్యాలీ లో విద్యార్థి , ప్రజా […]
తుంగభద్ర డ్యామ్ కు కొనసాగుతున్న వరద నీరు..
తుంగభద్ర డ్యామ్ కు కొనసాగుతున్న వరద నీరు..గడిచిన 24 గంటల్లో వరద నీరు ప్రవాహం..ఇన్ ఫ్లో : 44721 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 61424 క్యూసెక్కులుపూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులుప్రస్తుతం నీటిమట్టం : 1623.32 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలుప్రస్తుతం నీటి నిల్వ : 71.139 టీఎంసీలు
అదోనిలో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 17 08 24: రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు వంకాయలు హోల్సేల్ 1kg. 38/- రూపాయలు, రిటైల్: 1kg 40/- రూపాయలు
ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు
కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. తేదీ 16-08-24 పత్తి అత్యధికంగా ₹. 7711/- రూపాయలు కనిష్ట ధర ₹. 4006/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 7329/- రూపాయలు కనిష్ట ధర ₹. 3469/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5743/- రూపాయలు కనిష్ట ధర ₹.5529/- రూపాయలు పలికింది. ఎండు మిరపకాయలు అత్యధికంగా ₹. 0/- రూపాయలు కనిష్ట ధర ₹. 0/- […]
మునిసిపల్ కాంట్రాక్ట్ ఉద్యోగి పై దాడి
కర్నూలు జిల్లా◆ ఆదోని ఫరీద్ సాహెబ్ మొహల్లా వీధి లో మునిసిపల్ కాంట్రాక్ట్ ఉద్యోగి సూరిపోగు హరి పై దాడి చేసిన స్థానికుడు.◆ వీధి కుక్కలు పట్టుకొంటుండగా గొడవకు దిగి చెయ్యి చేసుకున్న స్థానికుడు.◆ పోలీసులకు ఫిర్యాదు చేసిన కాంట్రాక్ట్ ఉద్యోగి సూరిపోగు హరి.
తుంగభద్ర డ్యామ్ కు తగ్గుతున్న వరద నీరు
తుంగభద్ర డ్యామ్ కు తగ్గుతున్న వరద నీరుఇన్ ఫ్లో : 37666 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 86310 క్యూసెక్కులుపూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులుప్రస్తుతం నీటిమట్టం : 1623.79 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలుప్రస్తుతం నీటి నిల్వ : 72.607 టీఎంసీలు
అదోనిలో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 16 08 24: రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు వంకాయలు హోల్సేల్ 1kg. 38/- రూపాయలు, రిటైల్: 1kg 40/- రూపాయలు
ఉత్సవాల్లో విషాదం సుమారు 25 మంది భక్తులకు గాయాలు
కర్నూలు జిల్లా అస్పరి (మం) తంగరడోన నల్లారెడ్డి ఉత్సవాల్లో విషాదం చోటుచేసుకుంది. బాణసంచా బాక్స్ పేలి సుమారు 25 మంది భక్తులకు గాయాలు అయ్యాయి. అందులో నలుగురికీ తీవ్ర గాయాలు అయ్యాయి. 20 మందిని చికిత్స నిమిత్తం ఆదోని ప్రభుత్వ ఏరియా అసూపత్రికి తరలించారు. వివరాలు ఇలా ఉన్నాయి. తంగరడోన నల్లారెడ్డి ఉత్సవాల్లో బాణసంచా పేలూస్తుండగా బాణసంచా బాక్స్ పై అగ్గి రవ్వలు ఎగిరి పడడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుందని స్థానికులు తెలిపారు. గాయపడిన వారిలో 12 […]