Author: Public Judgement

ఫోన్ మాట్లాడుతూ నీటిలో పెట్టాల్సిన హీటర్ చంకలో పెట్టుకొని వ్యక్తి మృతి

◆ ఫోన్ మాట్లాడుతూ నీటిలో పెట్టాల్సిన హీటర్ చంకలో పెట్టుకున్న వ్యక్తి..◆ షాక్ కొట్టి మృతిఖమ్మం: స్థానిక కాల్వ ఒడ్డునున్న హనుమాన్ గుడి సమీపంలో దోనెపూడి మహేశ్ బాబు (40) ఆదివారం రాత్రి ఆయన ఇంట్లో పెంపుడు కుక్కకు స్నానం చేయించేందుకు…

పత్తి పంట ఎండిపోవడంతో పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్యాయత్నం

కర్నూలు జిల్లా ఆస్పరి మండలం అయినకల్ గ్రామానికి చెందిన రైతు రామచంద్ర (48 సం) పత్తి పొలంలో పురుగుల మందు త్రాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొడుకు ఉదయ్ తెలిపిన వివరాలు ఇలాఉన్నాయి. కౌలుకు చేస్తున్న10ఎకరాలలో పత్తి పంట సాగు చేస్తున్న మని…

అదోనిలో కూరగాయల హోల్సేల్, రిటైల్  ధరలు

ఆదోని 10 08 24: రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 23/- రూపాయలు, రిటైల్: 1kg 25/- రూపాయలు వంకాయలు హోల్సేల్ 1kg. 38/- రూపాయలు, రిటైల్: 1kg…

శ్రీశైలం జలాశయానికి తగ్గిన వరద నీటి ప్రవాహం

శ్రీశైలం : జలాశయం 10 గేట్లలో 5 గేట్లు మూసివేత,5 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువ నాగార్జునసాగర్ నీరు విడుదల.★ శ్రీశైలం డ్యామ్ నీటి నిలువల వివరాలు..★ఇన్ ఫ్లో : 87,690 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 1,99,825క్యూసెక్కులుపూర్తి స్దాయి…

హెచ్చరికలు జారీ చేసిన తుంగభద్రా డ్యాం అధికారులు

తుంగభద్రా డ్యాం: నది తీర ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తుంగభద్ర డ్యాం అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వరద నీటి ప్రవాహంకు తుంగభద్ర ప్రాజెక్ట్ 19 గేట్ కొట్టుకుపోవడం ద్వారా ఉదయం 7 గంటలకు 1లక్ష 50 వేల క్యూసెక్కుల…

భూసమస్యలపై సదస్సులు.. భూ కష్టాలూ 90 రోజుల్లో పరిష్కారం

అమరావతి:◆ 15 నుంచి గ్రామ రెవెన్యూ సదస్సులు: రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా..◆ 45 రోజుల పాటు నిర్వహణ ..◆ మరో 45 రోజుల్లో పరిష్కారం..◆ భూ కబ్జాలు, రీ సర్వేతో వచ్చిన కష్టాలూ చెప్పుకోవచ్చు..◆ ప్రజల నుంచి…

ఆదోని DSP గా చార్జ్ తీసుకున్న డి. సోమన్న.

ఆదోని DSP గా చార్జ్ తీసుకున్న డి. సోమన్న. గతంలో ఆదోని తాలూకా పోలీస్ స్టేషన్ సిఐగా పనిచేశారు. ప్రస్తుతం గుంటూరు సిఐడి డిపార్ట్మెంట్లో సీఐ గా పని చేస్తూ బదిలీపై ఆదోని డిఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. డీఎస్సీ సోమన్న మాట్లాడుతూ…

పత్తి పొలంలో షార్ట్ సర్క్యూట్ తో రైతు మృతి

పత్తి పొలంలో షార్ట్ సర్క్యూట్ తో రైతు మృతికర్నూలు జిల్లా ఆస్పరి మండలం బెల్లెకల్ గ్రామానికి చెందిన గొల్ల మల్లయ్య అనే రైతు పత్తి పొలంలో షార్ట్ సర్క్యూట్ తో మృతి చెందాడు. బంధువులు తెలిపిన వివరాలు ఇలాఉన్నాయి. పత్తి పొలంలో…

పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య

కర్నూలు జిల్లా ఆదోని శివారు శిల్ప స్టేట్ సమీపం పొలంలో రాత్రి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నడు సిద్ధ రామప్ప అనే వ్యక్తి. అక్కడికక్కడే మృతి చెందిన సిద్ధ రామప్ప. తాలూకా పోలీసులు కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాని…

శ్రీశైలం జలాశయానికి తగ్గుతున్న ఇన్ ఫ్లో

◆ శ్రీశైలం జలాశయం 10 గేట్లలో 5 గేట్లు మూసివేత..◆ 5 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల..◆ ఇన్ ఫ్లో : 1,86,211క్యూసెక్కులు◆ ఔట్ ఫ్లో : 203,523 క్యూసెక్కులు◆ పూర్తి స్దాయి నీటి మట్టం…