Author: Public Judgement

చైన్ లింక్ తెగిపోవడంతో కొట్టుకుపోయిన తుంగభద్రా డ్యాం 19వ గేటు

తుంగభద్ర డ్యామ్ లో వరద ఉధృతి పెరగడంతో రాత్రి 11 గంటల సమయంలో 19వ నెంబర్ గేట్ చైన్ లింక్ తెగిపోవడంతో గేటు కొట్టుకొని పోయి ఉండవచ్చని ఇరిగేషన్ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. డ్యాం అధికారులు ప్రస్తుతం లక్ష క్యూసెక్కులన్నీరుని…

సోడా సీసాలతో దాడి

ఆదోనిలో ట్రాఫిక్ సమస్య వలన రోడ్లపై వాహనదారులు, తోపుడు బండ్ల వ్యాపారుల మధ్య గొడవలు జరుగుతున్నా. రోడ్డుపై అడ్డంగా ఆపుకొని వ్యాపారాలు చేసుకోవడమే కాకుండా వాదించి వారితో గొడవలకు దిగుతున్నారు. ఆదోని మండలం సర్పంచ్ లక్ష్మన్న సోదరుడు నాగార్జున అనే వ్యక్తి…

అదోనిలో హోల్సేల్, రిటైల్ కూరగాయల ధరలు. టమాట kg 23

ఆదోని 10 08 24: రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 23/- రూపాయలు, రిటైల్: 1kg 25/- రూపాయలు వంకాయలు హోల్సేల్ 1kg. 38/- రూపాయలు, రిటైల్: 1kg…

ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు

కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. తేదీ 10-08-24 పత్తి అత్యధికంగా ₹. 7689/- రూపాయలు కనిష్ట ధర ₹. 4000/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 7289/- రూపాయలు…

నిలబడిన ఆటోను ఢీకొన్న ఆటో

కర్నూలు జిల్లా ఆదోని కొత్త బ్రిడ్జ్ సమీపంలో నిలబడిన ఆటోను వెనక నుంచి ఆటో ఢీకొనడంతో మదిరే గ్రామానికి చెందిన చంద్రన్న (60) కు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం స్థానికులు ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.బంధువులు తెలిపిన వివరాలు…

పూర్తిస్థాయి నీటి నిల్వకు చేరిన తుంగభద్ర డ్యామ్

కర్ణాటక: తుంగభద్ర: 10.08.2024 8am పూర్తిస్థాయి నీటి నిల్వకు చేరిన తుంగభద్ర డ్యామ్పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులుప్రస్తుతం నీటిమట్టం : 1633.00 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలుప్రస్తుతం : 105.788 టీఎంసీలు తుంగభద్ర డ్యామ్ కు కొనసాగుతున్న…

అదోనిలో హోల్సేల్, రిటైల్ కూరగాయల ధరలు. టమాట kg 23

ఆదోని 10 08 24: రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 23/- రూపాయలు, రిటైల్: 1kg 26/- రూపాయలు వంకాయలు హోల్సేల్ 1kg. 38/- రూపాయలు, రిటైల్: 1kg…

శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీరు

శ్రీశైలం: 10 08 2024, 7amశ్రీశైలం డ్యాం కు వరద నీరు కొనసాగుతుండంతో ఆనకట్ట పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరింది.శ్రీశైలం డ్యాం 10 గేట్లు 14 అడుగుల ఎత్తి దిగువ నాగార్జున సాగర్ కు నీటి విడుదల చేస్తున్నారు డ్యామ్ అధికారులు. ★…

అంబేడ్కర్ విగ్రహం ముందు వైసీపీ నాయకుల నిరసన

కర్నూలు జిల్లా ఆదోనిలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలతో అలంకరించి విగ్రహం ముందు వైయస్సార్ సిపి నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. గురువారం రాత్రి విజయవాడలో డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించిన గూండాలను అరెస్ట్ చేసి శిక్షించాలని…

భార్యను బెల్టుతో 3 రోజులుగా హింసిస్తున్న భర్త

భార్యను బెల్టుతో 3 రోజులుగా హింసిస్తున్న భర్తకర్నూలు జిల్లా పత్తికొండ మండలం రాతన గ్రామానికి చెందిన రవికుమార్ భార్య అంకిత పై అనుమానంతో మూడు రోజులుగా బెల్టుతో చితకబాదడంతో గాయాలైన అంకితను చికిత్స నిమిత్తం బంధువులు ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.…