News 04/10/202404/10/2024Public Judgement మంత్రి నారా లోకేష్ ని కలిసిన మీనాక్షి నాయుడు Facebook WhatsApp కర్నూలు జిల్లా ఆదోని మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు శుక్రవారం ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేష్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆదోని అభివృద్ద గురించి మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎదురుకుంటున్న సమస్యలను తెలియజేశారు. Post Views: 547 Related Public Judgement