Author: Public Judgement

మా సొంత భూములు మా పేరు ఆన్లైన్లో చేర్చండి

మా సొంత భూములు మా పేరు ఆన్లైన్లో చేర్చండి అని తాసిల్దార్ ముందు విన్నవించుకున్న రైతులు..కర్నూలు జిల్లా ఆదోని మండలం కుప్పగల్ గ్రామంలో తాసిల్దార్ శివ రాముడు రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో గ్రామంలోని 18 మంది రైతులకు చెందిన సుమారు 60 ఎకరాల భూమిని గత 100 సంవత్సరాలుగా సాగు చేస్తూ వస్తున్న భూములను  రీ సర్వే సందర్భంగా రైల్వే భూములుగా ఆన్లైన్లో చేర్చడం అన్యాయమని తమ పేర్లను ఆన్లైన్ నుంచి తొలగించి రైల్వే […]

ఆదోని మార్కెట్ యార్డ్ పత్తి ధరలు

తేదీ 31-12-24 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో  పత్తి, వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7349/- రూపాయలు కనిష్ట ధర ₹. 4816/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 5760/- రూపాయలు కనిష్ట ధర ₹. 3079/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5673/- రూపాయలు కనిష్ట ధర ₹.3400/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹.0/- రూపాయలు కనిష్ట ధర ₹.0/- […]

Gold, Silver Price బంగారు వెండి ధరలు

Date 30 12 24:బెంగళూరు ప్రొద్దుటూరు ఆదోని బంగారు మరియు వెండి ధరలు మార్కెట్లో ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ బంగారం10 గ్రాములు సుమారు రూ. 78500-001 గ్రాములు సుమారు రూ. 7850-00 22 క్యారెట్ల బంగారు ఆభరణాలు10 గ్రాములు సుమారు రూ. 72690-001 గ్రాములు సుమారు రూ. 7269-00 సిల్వర్ వెండి10 గ్రాములు సుమారు రూ. 900-00

అంతర్ జిల్లా దొంగల ముఠా అరెస్ట్

ఆదోని సబ్ డివిజన్ పరిధిలో పోలీసులు 95% ప్రాపర్టీ రికవరీ చేసినట్లు ఆదోని డీఎస్పీ సోమన్న తెలిపారు.కర్నూలు జిల్లా ఆదోని 1 టౌన్ పోలీసులు అంతర్ జిల్లా దొంగల ముఠాకు చెందిన గోవిందరాజులు, చిన్ని ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారి వద్దనుండి సుమారు 6 లక్షల 40 వేల రూపాయల విలువచేసే 80 గ్రాముల బంగారు ఆభరణాలు, 1 లక్ష 76 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డిఎస్పి సోమన్న విలేకరులతో మాట్లాడుతూ ఆలూరు […]

ఆదోని మార్కెట్ యార్డ్ పత్తి ధరలు

తేదీ 28-12-24 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో  పత్తి, వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7272/- రూపాయలు కనిష్ట ధర ₹. 5700/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 5679/- రూపాయలు కనిష్ట ధర ₹. 3539/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5658/- రూపాయలు కనిష్ట ధర ₹.4339/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹.4601/- రూపాయలు కనిష్ట ధర ₹.4601/- […]

పెంచిన విద్యుత్ చార్జీలపై వైఎస్ఆర్సిపి పోరుబాట

విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తామని అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డికర్నూలు జిల్లా ఆదోనిలో  విద్యుత్ చార్జీల బాదుడుపై మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సిపి  కార్యాలయం నుండి  విద్యుత్ కార్యాలయం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహిచి విద్యుత్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం ఈ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ హరి మరియు డీయి పురుషోత్తంకు విద్యుత్ చార్జీలను […]

భారతదేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ జీవితం.

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ 1932 సెప్టెంబర్ 26న అవిభాజిత భారతదేశ పంజాబ్ ప్రావిన్స్ లో జన్మించారు. డాక్టర్ సింగ్ 1948లో పంజాబ్ యూనివర్సిటీ నుంచి మ్యాట్రిక్యులేషన్ పరీక్షలు పూర్తి చేశారు. ఆయన విద్యా ప్రయాణం పంజాబ్ నుంచి యూకేలోని కేమ్బ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో 1957లో ఆర్థికశాస్త్రంలో ఫస్ట్ క్లాస్ హానర్స్ డిగ్రీ పొందడం వరకు సాగింది. ఆ తర్వాత డాక్టర్ సింగ్ తర్వాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుండి 1962లో ఆర్థికశాస్త్రంలో డి.ఫిల్  పొందారు. మాజీ ప్రధాని […]

మన్మోహన్ సింగ్ మృతికి ఏడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించిన కేంద్రం..!

న్యూడిల్లీ : మన్మోహన్ సింగ్ మృతికి ఏడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించిన కేంద్రం..!అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు కేంద్ర హోంశాఖ సమాచారం…ఏడు రోజులపాటు ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించవద్దని ఆదేశం…వారంపాటు వేడుకలు నిర్వహించకూడదని కేంద్ర హోంశాఖ ఆదేశం…జనవరి 1 వరకు జాతీయ జెండా అవనతం చేయాలని ఆదేశాలు…నేడు ఉదయం 11.00 గంటలకు భేటీకానున్న కేంద్ర కేబినెట్…మన్మోహన్ మృతికి సంతాపం తెలపనున్న కేంద్ర కేబినెట్.

ఆదోని మార్కెట్ యార్డ్ పత్తి ధరలు

తేదీ 26-12-24 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో  పత్తి, వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7272/- రూపాయలు కనిష్ట ధర ₹. 4989/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 4859/- రూపాయలు కనిష్ట ధర ₹. 3019/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5658/- రూపాయలు కనిష్ట ధర ₹.5473/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹.0/- రూపాయలు కనిష్ట ధర ₹.0/- […]

Gold, Silver Price బంగారు వెండి ధరలు

Date 26 12 24:బెంగళూరు ప్రొద్దుటూరు ఆదోని బంగారు మరియు వెండి ధరలు మార్కెట్లో ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ బంగారం10 గ్రాములు సుమారు రూ. 78350-001 గ్రాములు సుమారు రూ. 7835-00 22 క్యారెట్ల బంగారు ఆభరణాలు10 గ్రాములు సుమారు రూ. 72690-001 గ్రాములు సుమారు రూ. 7269-00 సిల్వర్ వెండి10 గ్రాములు సుమారు రూ. 905-00

Back To Top