Date 26 12 24:బెంగళూరు ప్రొద్దుటూరు ఆదోని బంగారు మరియు వెండి ధరలు మార్కెట్లో ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ బంగారం10 గ్రాములు సుమారు రూ. 78350-001 గ్రాములు సుమారు రూ. 7835-00 22 క్యారెట్ల బంగారు ఆభరణాలు10 గ్రాములు సుమారు రూ. 72690-001 గ్రాములు సుమారు రూ. 7269-00 సిల్వర్ వెండి10 గ్రాములు సుమారు రూ. 905-00
ఆటో అదుపు తప్పడంతో బాలుడు మృతి
కర్నూలు జిల్లా ఆదోని మండలం గణేకల్ గ్రామసమీపంలో ఆటో అదుపు తప్పి బోల్తా పడడంతో అరవింద్ అనే ఆరేళ్ల బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. గణేకల్ గ్రామానికి చెందిన నాగవేణి రామాంజినేయులు దంపతుల కుమారుడు అరవింద్ తొ పాటు మేనమామ విరేష్ దైవ దర్శనానికి ఆటోలో వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అరవింద్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆదోని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి ప్రాంగణంలో కుటుంబ సభ్యులు రోదనలు పలువురిని కంటతడి పెట్టించాయి. మేనమామ విరేష్ తోపాటు […]
ఆదోని రైతు బజార్ లో టమాట కేజి ₹ 10 రూ.
ఆదోని 19 12 24: రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 8/- రూపాయలు, రిటైల్: 1kg 10/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 36/- రూపాయలు, రిటైల్: 1kg 38/- రూపాయలు
హైందవ శంఖారావం పై డిజిపితో కలిసిన ఆదోని ఎమ్మెల్యే పార్థసారధి
విజయవాడలో జనవరి 5 న విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరగబోయే ‘హైందవ శంఖారావం ‘ బహిరంగ సభ ఏర్పాట్ల గురించి డిజిపి ద్వారకా తిరుమల రావును ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి కలిసి వివరించాను. రెండు లక్షల మంది రాష్ట్ర నలుమూలల నుంచి ఈ సభకు హాజరవుతున్నట్టు తెలిపారు. పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తున్నందున సమస్యలు రాకుండా ముందుగా తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు. పోలీస్ శాఖ వైపు నుంచి పూర్తి సహకారం అందిస్తామని డిజిపి హామీ […]
గ్రామంలో జాతర ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోండి ఆదోని ఎమ్మార్వో
కర్నూలు జిల్లా ఆదోని మండలం జి హోసలి గ్రామములో తాసిల్దార్ శివ రాముడు పర్యటించారు. గ్రామంలో ఈ నెల 24 మరియు 25 వ తేదీన మారెమ్మ దేవర జరుపుకుంటున్నందున తాసిల్దార్ గ్రామంలో పర్యటించి గ్రామ పెద్దలు మరియు ప్రజలు అందరూ సామరస్య పూర్వకంగా జాతర నిర్వహించుకోవలని సూచించారు. ఈ పర్యటనలో పెద్ద తుంబలం సబ్ ఇన్స్పెక్టర్ మహేష్ కుమార్, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ మొహమ్మద్ ఖాసిం, గ్రామ రెవెన్యూ అధికారి శ్రీనివాసులు పాల్గొన్నారు.
ఆదోని మార్కెట్ యార్డ్ పత్తి ధరలు
తేదీ 23-12-24 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7220/- రూపాయలు కనిష్ట ధర ₹. 5408/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 5193/- రూపాయలు కనిష్ట ధర ₹. 3469/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5678/- రూపాయలు కనిష్ట ధర ₹.3333/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹.4632/- రూపాయలు కనిష్ట ధర ₹.4632/- […]
ఆదోని మార్కెట్ యార్డ్ పత్తి ధరలు
తేదీ 21-12-24 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7083/- రూపాయలు కనిష్ట ధర ₹. 2326/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 5666/- రూపాయలు కనిష్ట ధర ₹. 3069/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5579/- రూపాయలు కనిష్ట ధర ₹.4800/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹.0/- రూపాయలు కనిష్ట ధర ₹.0/- […]
ఆదోని మార్కెట్ యార్డ్ పత్తి ధరలు
తేదీ 20-12-24 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7218/- రూపాయలు కనిష్ట ధర ₹. 5006/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 6099/- రూపాయలు కనిష్ట ధర ₹. 4071/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5640/- రూపాయలు కనిష్ట ధర ₹.4959/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹.4811/- రూపాయలు కనిష్ట ధర ₹.4811/- […]
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ను మంత్రి పదవి నుంచి తొలగించాలి.. సిపిఐ
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ను మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్. సిపిఐకర్నూలు జిల్లా ఆదోని బీమా సర్కిల్లో శుక్రవారం భారత కమ్యూనిస్టు సిపిఐ నాయకులు నిరసన తెలిపారు. పార్లమెంట్ సమావేశంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పై అనుచిత వాక్యాలు చేసిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ని వెంటనే మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో స్థానిక బీమాస్ సర్కిల్ […]
Gold, Silver Price బంగారు వెండి ధరలు
Date 20 12 24:బెంగళూరు ప్రొద్దుటూరు ఆదోని బంగారు మరియు వెండి ధరలు మార్కెట్లో ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ బంగారం10 గ్రాములు సుమారు రూ. 78150-001 గ్రాములు సుమారు రూ. 7815-00 22 క్యారెట్ల బంగారు ఆభరణాలు10 గ్రాములు సుమారు రూ. 72410-001 గ్రాములు సుమారు రూ. 7241-00 సిల్వర్ వెండి10 గ్రాములు సుమారు రూ. 888-00