దైవ దర్శనానికి వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు తిరిగిరాని లోకాలకు చేరుకోగా, మరో ఆరుగురు ఆసుపత్రి లో మృత్యువుతో పోరాడుతున్నారు.కర్నూలు జిల్లా ఆదోని మండలం గణేకల్ గ్రామ సమీపంలో రెండు ఆటోలు డీకొన్న ఘటనలో...
గుంతల రహిత ఆంధ్రప్రదేశ్ ను నిర్మిద్దామని ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి అన్నారు. కర్నూలు జిల్లా ఆదోని లో శనివారం మేదర్ గేరి వీధి దగ్గర నూతన బ్రిడ్జ్ (R&B రోడ్డు) వద్ద రహదారులు మరియు...
నీటి సంఘాల ఎన్నికలకు ఓటరు జాబితా సిద్ధం చేయాలని కర్నూలు జిల్లా ఆదోని తహశీల్దారు శివ రాముడు పేర్కొన్నారు. శనివారం ఆదోని తహశీల్దారు వారి కార్యాలయంలో ఇరిగేషన్ , రెవెన్యూ అధికారులతో కలిసి నీటి సంఘాల...
కర్నూలు జిల్లా ఆదోని కోర్టు ఆవరణంలో లీగల్ సర్వీస్ కమిటీ చైర్మన్, 2nd అడిషనల్ డిస్టిక్ జడ్జి పి. జె. సుధా ఆధ్వర్యంలో డిసెంబర్ 14న జరగబోవు మెగా లోక్ అదాలత్ కు సంబంధించి ఆదోని,...
కర్నూలు జిల్లా కురువ సంఘం. కర్నూలు జిల్లా కేంద్రంలో టిజీవీ కళాక్షేత్రంలో కీర్తిశేషులు డాక్టర్. టీ.పుల్లన్న తృతీయ వర్ధంతి సభ కూతురు శ్రీలీలమ్మ అధ్యక్షతన గురువారం మద్యాహ్నం జరిగింది. ఈ సమావేశంలో కర్నూలు జిల్లా కురువ...
కర్నూలు జిల్లా ఆదోని రాయనగర్ సమీపంలో రైలు క్రింద పడి నరసింహ (18) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి 30వ తేదీ బుధవారం తెల్లవారుజామున ఒంటిగంట సమయంలో ఆత్మహత్యకు...
తేదీ 30-10-24 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7300/- రూపాయలు కనిష్ట ధర ₹. 4389/- రూపాయలు పలికింది. వేరుశనగ...
Date 30 10 24:బెంగళూరు ప్రొద్దుటూరు ఆదోని బంగారు మరియు వెండి ధరలు మార్కెట్లో ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ బంగారం10 గ్రాములు సుమారు రూ. 81600-001 గ్రాములు సుమారు రూ. 8160-00 22...
భక్త కనకదాసు జయంతిని ప్రభుత్వం అధికారికంగా కర్నూలు లో నిర్వహించాలని బి. సి. సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మను కోరిన కర్నూలు జిల్లా కురువ సంఘం నాయకులు.రాష్ట్రవ్యాప్తంగా భక్త కనకదాసు జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని...
కర్నూలు జిల్లా ఆదోని మండలం కుప్పగల్ గ్రామంలో రెవెన్యూ అధికారులు రైతు సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ రైతు సదస్సులో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మండల అధ్యక్షుడు కే. శేఖర్ మరియు రైతులు రీ సర్వే...