Author: Public Judgement

ఎమ్మిగనూరులో జాబ్ మేళా.. జిల్లా ఉపాధి అధికారి

ఎమ్మిగనూరులో జాబ్ మేళా.. జిల్లా ఉపాధి అధికారికర్నూలు జిల్లా నైపుణ్య మరియు శిక్షణ శాఖా వారి అద్వర్యంలో 12.11.2024 మంగళవారం నాడు ఉదయం 10 గంటలకు ప్రభుత్వ జూనియర్ కళాశాల, వైఎస్ఆర్ సర్కిల్, ఎమ్మిగనూరు లో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా…

సూపర్ సిక్స్ వాగ్దానాలు అమలు చేయాలి.. సిపిఎం

అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ పథకాల అమలు చేస్తామని ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాధాకృష్ణ డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా ఆదోని పట్టణం కల్లుబావి, శంకర్ నగర్ లో సిపిఎం పార్టీ…

ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర

తేదీ 09-11-24 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7390/- రూపాయలు కనిష్ట ధర ₹. 4019/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 6536/- రూపాయలు…

పేద ప్రజలను ఇబ్బంది పెడితే హాస్పిటల్ పై చర్యలు తప్పవు

కర్నూలు జిల్లా ఆదోని మండలం దొడ్డనగెరి గ్రామానికి చెందిన బుడిజగ్గుల మునిస్వామి అనే వ్యక్తికి వైద్య చికిత్సలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ₹ 1లక్ష 6 వేల 9 వందల రూపాయల చెక్కును ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి అందజేశారు.ఈ సందర్భంగా…

గుర్తుతెలియని వాహనం ఢీకొని జింక మృతి

కర్నూలు జిల్లా ఆదోని మండలం మధిర గ్రామ సమీపంలో గుర్తు తెలియని వాహనం జింకను ఢీ కొనడంతో పంట పొలాల్లో ఎగిరి పడి జింక మృతి చెందింది. గ్రామసభ ఎమ్మార్వో వెళ్తూ పంట పొలాల్లో పడి ఉన్న జింకను చూసి ఫారెస్ట్…

ప్రజా పోరు కార్యక్రమాన్ని జయప్రదం చేయండి.. CPM

కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్న NDA ప్రభుత్వం నిత్యవసర వస్తువులు ధరలు పెంచి సామాన్య ప్రజలపై మోయలేని భారం మోపుతున్నదని, అలాగే దేశంలో మతోన్మాదాన్ని పెంచి పోషిస్తూ ప్రజల మధ్యన చిచ్చు పెట్టడానికి ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నదని, సిపిఎం పార్టీ జిల్లా…

ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర

తేదీ 06-11-24 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7399/- రూపాయలు కనిష్ట ధర ₹. 4211/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 6420/- రూపాయలు…

బిజెపి పార్టీలో చేరిన మైనార్టీ నాయకులు

కర్నూలు జిల్లా ఆదోని 11వ వార్డు వైఎస్సార్ పార్టీ కౌన్సిలర్ వాసీం మరియు హవన్నపేట ముస్లిం మైనారిటి నాయకుడు ఖలీల్ అహ్మద్ ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి సమక్షములో బిజెపి పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా బిజెపి లో చేరిన కౌన్సిలర్…

వాటర్ ట్యాంక్ పైకెక్కి ఆత్మహత్య యత్నం

కర్నూలు జిల్లా కౌతాళంలో డేవిడ్ అనే వ్యక్తి మద్యం మత్తులో వీరంగం సృష్టించడు. వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని హల్చల్ చేశాడు.పది రోజుల క్రితం కూతురు అనారోగ్యంతో మృతి చెందడంతో మనస్థాపానికి గురై వాటర్ ట్యాంక్ పైకెక్కి ఆత్మహత్య యత్నంకు…

ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర

తేదీ 04-11-24 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7389/- రూపాయలు కనిష్ట ధర ₹. 4500/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 6288/- రూపాయలు…