ఆదోని మార్కెట్ యార్డ్ పత్తి ధరలు
తేదీ 17-12-24 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7234/- రూపాయలు కనిష్ట ధర ₹. 4360/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹.…
News Updates
తేదీ 17-12-24 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7234/- రూపాయలు కనిష్ట ధర ₹. 4360/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹.…
కర్నూలు జిల్లా ఆదోనిలో మంగళవారం మునిసిపల్ కార్యలయం ముందు మునిసిపల్ ఇంజనీర్ వర్కర్లు అర్థనగ్నంగ నిరసన చేపట్టారు. పదేళ్లు సర్వీస్ ఉన్న వారికి రెగ్యులర్ చేయాలిని మొకాళ్ళపై కూర్చొని నిరసన తెలిపారు. కనీస వేతనం 26 వేలు ఇవ్వాలని ప్రభుత్వని డిమాండ్…
రాయలసీమ ప్రాంతంలో వక్ఫ్ బోర్డ్ భూములు, ఆస్తులు అత్యధికంగా ఉన్న కారణం దృష్ట్యా వక్ఫ్ బోర్డు పదవులు, బాధ్యతల్లో రాయలసీమ నాయకులకు, మేధావులకు అత్యధిక ప్రాధాన్యత కల్పించాలని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి నూర్ అహ్మద్ ప్రభుత్వాన్ని డిమాండ్…
తేదీ 16-12-24 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7234/- రూపాయలు కనిష్ట ధర ₹. 4716/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹.…
Date 16 12 24:బెంగళూరు ప్రొద్దుటూరు ఆదోని బంగారు మరియు వెండి ధరలు మార్కెట్లో ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ బంగారం10 గ్రాములు సుమారు రూ. 78300-001 గ్రాములు సుమారు రూ. 7830-00 22 క్యారెట్ల బంగారు ఆభరణాలు10 గ్రాములు…
కర్నూలు జిల్లా ఆదోని పట్టణం అమరావతి నగర్ కాలనీలో బెరాకా ప్రార్థనా మందిరములో పాస్టర్ ఆశీర్వాదం అధ్వర్యంలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో వార్డు కౌన్సిలర్ వెల్లాల లలితమ్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లలితమ్మ మాట్లాడుతూ మన భారతదేశం అతి పెద్ద…
ఆదోని 14 12 24: రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 6/- రూపాయలు, రిటైల్: 1kg 8/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 43/- రూపాయలు, రిటైల్:…
తేదీ 13-12-24 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7228/- రూపాయలు కనిష్ట ధర ₹. 5420/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹.…
తేదీ 11-12-24 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో 13,808/- పలికిన ఎండు మిర్చి పత్తి, వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7200/- రూపాయలు కనిష్ట ధర ₹. 5378/- రూపాయలు…
రైతులను నట్టేటా ముంచిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం దగాచేసి అన్నదాతా సుఖీభవ అంటూ పచ్చి మోసం ఏడాదికి రూ.20వేలు ఇస్తామంటూ సూపర్ సిక్స్ హామీ కనుమరుగు చేశారని ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.కర్నూలు జిల్లా…