Connect with us

News

ఆదోనికి ఎమ్మెల్యే ఎవరు

Published

on

ఆదోనికి ఎమ్మెల్యేగా ఎవరు..
రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వస్తుంది..
తమ అభిప్రాయాన్ని తెలిపిన ప్రజలు..
ఇది నిజమవుతుందా?

పబ్లిక్ జడ్జిమెంట్ న్యూస్ ఛానల్ చేసిన సర్వే

పబ్లిక్ జడ్జిమెంట్ న్యూస్ ఛానల్ చేసిన సర్వేలో ఆదోని ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారని ప్రజల్ని వాట్సాప్ లో ఓటింగ్ నిర్వహిస్తే వైసీపీ అభ్యర్థి సాయి ప్రసాద్ రెడ్డి విజయం సాధిస్తారని 59.76% ఓటు వేశారు. టిడిపి కూటమి బిజెపి అభ్యర్థి పార్థసారథి కి 40.24% ఓటు వేసి తెలిపారు.

అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పార్టీ తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అడిగితే 54.1% వైఎస్ఆర్సిపి పార్టీ వస్తుందని 45.9% టిడిపి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ప్రజలు తమ అభిప్రాయాలను తెలిపారు.
రేపటి వరకు వెయిట్ అండ్ సీ…
తెల్లవారితే ప్రజలు ఏ నిర్ణయం తీసుకున్నారన్నది ఈవీఎంలలో దాగి ఉన్న ప్రజల తీర్పు వెలువడుతుంది.

News

తుంగభద్ర డ్యాం నీటి నిలువల వివరాలు 06-08-2025

Published

on

By

తుంగభద్ర డ్యాం అధికారులు తెలిపిన నీటి నిలువల వివరాలు ఇలాఉన్నాయి.
పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులు
ప్రస్తుతం నీటిమట్టం : 1626.06 అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలు
ప్రస్తుతం నీటి నిల్వ : 80.003 టీఎంసీలు
ఇన్ ఫ్లో : 23788 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : 23430 క్యూసెక్కులు

Continue Reading

News

ఆదోనిలో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు

Published

on

By

ఆదోని 06 08 25:

రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 36/- రూపాయలు, రిటైల్: 1kg 38/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 22/- రూపాయలు, రిటైల్: 1kg 24/- రూపాయలు

05 08 25 రైతు బజార్ ధరల పట్టిక
Advertisement

Continue Reading

News

తుంగభద్ర డ్యాం నీటి నిలువల వివరాలు 05-08-2025

Published

on

By

తుంగభద్ర డ్యాం అధికారులు తెలిపిన నీటి నిలువల వివరాలు ఇలాఉన్నాయి.
పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులు
ప్రస్తుతం నీటిమట్టం : 1626.06 అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలు
ప్రస్తుతం నీటి నిల్వ : 80.003 టీఎంసీలు
ఇన్ ఫ్లో : 24116 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : 23655 క్యూసెక్కులు

Continue Reading

Trending