తేదీ 23-01-25 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో రోజు రోజుకు పెరుగుతున్న పత్తి ధర.. పత్తి,వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి.
పత్తి అత్యధికంగా ₹. 7595/- రూపాయలు కనిష్ట ధర ₹. 4950/- రూపాయలు పలికింది.
వేరుశనగ అత్యధికంగా ₹. 6019/- రూపాయలు కనిష్ట ధర ₹. 3489/- రూపాయలు పలికింది.
ఆముదాలు అత్యధికంగా ₹.5701/- రూపాయలు కనిష్ట ధర ₹.5010/- రూపాయలు పలికింది.
పూల విత్తనాలు అత్యధికంగా ₹.5451/- రూపాయలు కనిష్ట ధర ₹.5451/- రూపాయలు పలికింది.
ఎండు మిరపకాయలు అత్యధికంగా ₹.00/- రూపాయలు కనిష్ట ధర ₹. 00/- రూపాయలు పలికింది.
కందులు అత్యధికంగా ₹.6779/- రూపాయలు కనిష్ట ధర ₹.3009 /- రూపాయలు పలికింది.