కర్నూలు జిల్లా ఆదోని త్రీ టౌన్ పరిధిలో అక్రమంగా మట్కా నిర్వహిస్తున్న నలుగురు మున్షిఅలీ హుస్సేన్, కే. ఈరప్ప వైస్ శ్రీకాంత్ రెడ్డి, షేక్ చకోలి చాంద్ బాషాను త్రీ టౌన్ పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద నుండి సుమారు 2 లక్షల 51 వేల 600 రూపాయలు నగదు, 25 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నరు. నలుగు ముద్దాయిలను త్రీ టౌన్ పోలీసులు డిఎస్పి సోమన్న ముందు హాజరు పరిచి రిమైండ్ కి తరలించారు.