నంద్యాల నుండి కర్ణాటక కంప్లీకి వెళ్తున్న బొలోరో వాహనం ఆస్పరి మండలం చిన్న హోతుర్ గ్రామ సమీపాన అదుపుతప్పి బోలేరో వాహనం బోల్తా పడడంతో ఒకరు మృతి చెందగా నలుగురికి గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అందులో ఇద్దరిని మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దార్యాప్తు చేపట్టారు.