Business
స్వల్పంగా పెరిగి పత్తి ధర

రోజురోజుకు పత్తి ధర పతనమవుతుంది కానీ సోమవారం రోజు స్వల్పంగా ధర పెరగడం తో రైతులు ఊపిరి పీల్చుకున్నారు 29వ తేదీ ఆదోని జాతీయ వ్యవసాయ మార్కెట్లో గరిష్ట ధర క్వింటాం రూ. 7159 రూపాయలకు పలకగా కనిష్ట ధర క్వింటాం రూ. 4807 రూపాయలకు పలికింది.
ఆదోని జాతీయ వ్యవసాయ మార్కెట్ కమిటీ ధరలు (29 05 2023)

పత్తి క్వింటాల్ ధర
గరిష్టం ₹ 7159-00
మధ్యధర ₹ 6911-00
కనిష్టం ₹ 4807-00

వేరుశనగలు క్వింటాలు ధర
గరిష్టం ₹ 7588-00
మధ్యధర ₹ 6877-00
కనిష్టం ₹ 4246-00

ఆముదాలు క్వింటాలు ధర
గరిష్టం ₹ 5469-00
మధ్యధర ₹ 5469-00
కనిష్టం ₹ 5238-00

Business
ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర

తేదీ 21-04-25 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి,వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి.

పత్తి అత్యధికంగా ₹. 8179/- రూపాయలు కనిష్ట ధర ₹. 4509/- రూపాయలు పలికింది.

వేరుశనగ అత్యధికంగా ₹ 6626/- రూపాయలు కనిష్ట ధర ₹. 3199/- రూపాయలు పలికింది.

ఆముదాలు అత్యధికంగా ₹. 5892/- రూపాయలు కనిష్ట ధర ₹ 5290/- రూపాయలు పలికింది.

పూల విత్తనాలు అత్యధికంగా ₹ 3200/- రూపాయలు కనిష్ట ధర ₹ 3200/- రూపాయలు పలికింది.

ఎండు మిరపకాయలు అత్యధికంగా ₹ 00/- రూపాయలు కనిష్ట ధర ₹ 00/- రూపాయలు పలికింది.

కందులు అత్యధికంగా ₹ 4822/- రూపాయలు కనిష్ట ధర ₹ 4532/- రూపాయలు పలికింది.

శేనగలు అత్యధికంగా ₹ 00/- రూపాయలు కనిష్ట ధర ₹ 00/- రూపాయలు పలికింది.

Business
Gold, Silver Price భారీ గా పెరిగిన బంగారు వెండి ధరలు

Date : 17 04 25
బెంగళూరు ప్రొద్దుటూరు ఆదోని బంగారు మరియు వెండి ధరలు మార్కెట్లో ఈ విధంగా ఉన్నాయి.

24 క్యారెట్ బంగారం
10 గ్రాములు సుమారు రూ. 94600-00
1 గ్రాములు సుమారు రూ. 9460-00


22 క్యారెట్ల బంగారు ఆభరణాలు
10 గ్రాములు సుమారు రూ. 87030-00
1 గ్రాములు సుమారు రూ. 8703-00

సిల్వర్ వెండి
10 గ్రాములు సుమారు రూ. 983-00
Business
ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర

తేదీ 21-03-25 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి,వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి.

పత్తి అత్యధికంగా ₹. 7725/- రూపాయలు కనిష్ట ధర ₹. 4680/- రూపాయలు పలికింది.

వేరుశనగ అత్యధికంగా ₹ 6833/- రూపాయలు కనిష్ట ధర ₹. 3199/- రూపాయలు పలికింది.

ఆముదాలు అత్యధికంగా ₹.6044/- రూపాయలు కనిష్ట ధర ₹ 5497/- రూపాయలు పలికింది.

పూల విత్తనాలు అత్యధికంగా ₹ 00/- రూపాయలు కనిష్ట ధర ₹ 00/- రూపాయలు పలికింది.

ఎండు మిరపకాయలు అత్యధికంగా ₹ 00/- రూపాయలు కనిష్ట ధర ₹ 00/- రూపాయలు పలికింది.

కందులు అత్యధికంగా ₹ 6556/- రూపాయలు కనిష్ట ధర ₹ 5279/- రూపాయలు పలికింది.

శేనగలు అత్యధికంగా ₹ 00/- రూపాయలు కనిష్ట ధర ₹ 00/- రూపాయలు పలికింది.

-
News7 days ago
అదోనిలో 60 లక్షల బంగారు స్వాధీనం
-
News1 week ago
భారీ అగ్ని ప్రమాదం లక్షల్లో ఆస్తి నష్టం
-
News5 days ago
అదోనిలో వక్ఫ్ బిల్లుకు వ్యతి రేకంగా భారీ ర్యాలీ
-
News2 weeks ago
అంతర్జాతీయ దొంగల ముఠా అరెస్ట్
-
News6 days ago
పరీక్ష వ్రాయటానికి యజ్ఞోపవీతాన్ని అవమానించరు.. బ్రాహ్మణ, పురోహిత సంఘం
-
Business1 week ago
ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర
-
Business2 weeks ago
Gold, Silver Price భారీ గా పెరిగిన బంగారు వెండి ధరలు
-
News5 days ago
కొవ్వొత్తులు వెలిగించి ముస్లిం జేఏసి నాయకులు సంతాపం