కర్నూలు జిల్లా ఆదోని పట్టణం నామాల కొండ సమీపంలో వన్ టౌన్ పోలీసులు వాహన తనిఖీ చేస్తుండగా రెండు స్కూటర్లలో 10 కర్ణాటక బాక్సులలో కర్ణాటక మద్యం తరలిస్తున్న ముగ్గురిని అరెస్టు చేశారు. వన్టౌన్ సీఐ విక్రమ సింహ తెలిపిన వివరాల మేరకు బోయగేరి కి చెందిన రాజేష్, వాల్మీకి నగర్ కి చెందిన బోయ శీను ఉర్ఫ్ చిన్న, బోయ గేరికే చెందిన సూర్య లు ముగ్గురు రెండు లగేజి బ్యాగ్ లలో 10 బాక్సుల […]
లింగ నిర్దారణ చేసే స్కానింగ్ కేంద్రాలపై ఉక్కుపాదం
◆ లింగ నిర్దారణ చేసే స్కానింగ్ కేంద్రాలపై సమాచారం అందించిన వారికి నగదు బహుమతి..◆ నిబంధనలు ఉల్లంగించిన వారిపై 50 వేలు జరిమాన నుండి 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష..◆ లింగ నిర్ధారణ చేసే స్కానింగ్ కేంద్రాలను ఉపేక్షించొద్దు..◆ రానున్న రోజుల్లో లింగ నిర్ధారణ, భ్రూణ హత్యలు, పీసీ పీఎన్డీటీ చట్టంపై అవగాహన కార్యక్రమాలు..కర్నూలు జిల్లా అదోనిలో బుధవారం సబ్ కలెక్టర్ ఛాంబర్ నందు భృణ హత్యలు నివారించడం పీసీ పీఎన్డీటీ చట్టంపై అవగాహన కార్యక్రమం […]
భగ్గుమంటున్న కూరగాయల ధరలు
కర్నూలు జిల్లా ఆదోనిలో కూరగాయల రేట్లు ఆకాశాన్ని అంటుతున్నా కొనాలంటేనే స్థానికులు అల్లాడిపోతున్నారు. సుమారు పది రోజుల నుంచి కూరగాయల ధర పెరిగాయి. రైతు బజార్ కూరగాయల ధరల పట్టిక
