Day: June 3, 2023

ఆదోని వ్యవసాయ మార్కెట్ పత్తి ధర

3వ తేదీ ఆదోని జాతీయ వ్యవసాయ మార్కెట్లో గరిష్ట ధర క్వింటాం రూ. 7379 రూపాయలకు పలకగా కనిష్ట ధర క్వింటాం రూ. 5187 రూపాయలకు పలికింది. ఆదోని జాతీయ వ్యవసాయ మార్కెట్ కమిటీ ధరలు (02 06 2023) పత్తి క్వింటాల్ ధరగరిష్టం   ₹ 7379-00మధ్యధర ₹ 7099-00కనిష్టం   ₹ 5187-00 వేరుశనగలు క్వింటాలు ధరగరిష్టం   ₹ 7690-00మధ్యధర ₹ 6889-00కనిష్టం   ₹ 4069-00 ఆముదాలు క్వింటాలు ధరగరిష్టం   ₹ 5291-00మధ్యధర ₹ 5236-00కనిష్టం   ₹ […]

అక్రమమద్యం రవాణాపై దాడులు ముగ్గురు మహిళలు ఒక వ్యక్తి అరెస్ట్

కర్నూలు జిల్లా ఆదోనిలో అక్రమంగా కర్ణాటక మద్యం తరలిస్తున్న వేరువేరు ప్రాంతాల్లో నలుగురు అరెస్ట్ వారి వద్ద నుంచి 8 కర్ణాటక మద్యం బాక్సులు ఒక స్కూటర్ సీజ్ చేశారు సెబ్ అధికారులు. ఉరుకుంద క్రాస్ రోడ్ వద్ద బంటకుంట గ్రామానికి చెందిన రాజశేఖర్ గౌడ్ అనే వ్యక్తి వద్దా మోటర్ సైకిల్ 4 బాక్సులు కర్ణాటక మద్యం, సిరుగుప్ప క్రాస్ రోడ్ వద్ద లక్ష్మి, ఈరమ్మ, హనుమంతమ్మ, చంద్రావతి అనే మహిళల వద్ద 4 బాక్సులు […]

వరల్డ్ సైకిల్ డే సందర్భంగా ఆదోనిలో సైకిల్ ర్యాలీ

కర్నూలు జిల్లా ఆదోనిలో శనివారం జూన్ 3 న వరల్డ్ సైకిల్ డే సందర్భంగా సైకిల్ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. సైకిల్ ర్యాలీ లో పురుషులు, మహిళలు, పిల్లలు పాల్గొన్నారు. ఇందులో రోటరీ క్లబ్ నెంబర్స్ మరియు ఆదోని సైక్లింగ్ క్లబ్ మహిళల పాల్గొన్నారు. సైక్లింగ్ లో పాల్గొన్న వారి కోసం నేషనల్ ఇన్సూరెన్స్ వారు క్యాప్ లు కూల్డ్రింకులు అందించారు.

స్కూటర్ను ఢీ కొట్టిన లారీ ఒకరి మృతి

కర్నూలు జిల్లా ఆదోని శివారు నెట్టేకల్ క్రాస్ రోడ్డు వద్ద బైకును లారీ డీ కొట్టడంతో తిరుమల నగర్ కు చెందిన కరువ శరత్ (34) అనే వ్యక్తి మృతి చెందాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

అత్తమామలపై అల్లుడు దాడి

కర్నూలు జిల్లా ఆదోని శాంతి ఎస్టేట్ లో ఉన్న అత్త మామలపై అల్లుడు శివరాజ్ రాళ్లతో దాడి చేసి అత్త , మామలతో పాటు మరో ముగ్గురికి గాయాలు అయ్యాయి. మామ విరుపాక్షి అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. పోలీస్ ఇచ్చిన వివరాల మేరకు భార్య లక్ష్మీపై అనుమానం పెంచుకొని తరచూ దాడికి పాల్పడేవాడని అయితే శుక్రవారం రోజు రాత్రి 11 గంటల ప్రాంతంలో తాగి ఇంటిపై రాళ్లతో దాడి చేశాడని ఈ దాడిలో శివరాజ్ […]

కోరమండల్ ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదం, ఈ రూట్‌లో నడిచే 43 రైళ్ల రద్దు

షాలిమర్ నుంచి చెన్నై వెళ్తున్న కోరమండల్ ఎక్స్ప్రెస్ ఒడిశాలోని బాలాసోర్ వద్ద ఆగి ఉన్న గూడ్స్ రైలు ఢీకొట్టి పట్టాలు తప్పిన ప్రమాదంలో మృతుల సంఖ్య 237కు చేరింది. 1000 మందికి పైగా గాయాలు. సిగ్నల్ ఫెయిల్ అయినందుకు ఈ ప్రమాదం జరిగినట్లు గుర్తించిన అధికారులు.ఒడిశా రైలు ప్రమాద బాధితులకు కేంద్రం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు ఆర్థికసాయం, తీవ్రంగా గాయపడ్డవారికి రూ. 2 లక్షలు, స్వల్పంగా గాయాలపాలైనవారికి రూ. 50 వేలు […]

ఘోర రైలు ప్రమాదం 50 మంది మృతి 350 మందికి గాయాలు

ఓడిశాలో ఘోర రైలు ప్రమాదం కోరమండల్ ఎక్స్ప్రెస్ బాలసుర్ వద్ద ఆగి ఉన్న గూడ్స్ ను ఢీకొట్టడంతో ఏడు బోగీలు బోల్తా పడడంతో 50 మంది కి పైగా మృతి 350 మందికి పైగా గాయాలు కోరమండల్ ఎక్స్ప్రెస్ బోగీలు బోల్తా పడి పక్కనే వెళుతున్న హౌరా ఎక్స్ప్రెస్ ట్రైన్ పడి ఉన్న బోగీలను ఢీకొట్టగా అందులో కూడా చాలామందికి గాయాలయ్యాయి. మృతి చెందిన కుటుంబాలకు 10 లక్షల రూపాయలు గాయపడిన వారికి 2 లక్షల రూపాయలు […]

Back To Top