Day: June 17, 2023

ఆదోని సేబ్ స్టేషన్లో వాహనాల వేలం

నంద్యాల ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ శ్రీధర్ రావు ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా ఆదోని సెబ్ స్టేషన్ లో 26 వాహనాలకు వేలం పాట నిర్వహించారు అందులో 25 వాహనాలను వేలం పాట పాడారు. వాహనాలకు ప్రభుత్వం వారు నిర్ణయించిన ధర రూ. 4,24,000/- కాగా వేలం పాటలో రూ.6,29,000/- మరియు GST రూపంలో మరో రూ 1,13,220/- అనగా మొత్తం రూ. 7,42,220/- ఆదాయం వచ్చినది అని సెబ్ అధికారులు తెలిపారు.

ఆదోని మాజీ మున్సిపల్ కమిషనర్ కన్యాకుమారి మృతి

కర్నూలు జిల్లా ఆదోనిలో మున్సిపల్ కార్యాలయంలో మాజీ మున్సిపల్ కమిషనర్ కన్యాకుమారి చిత్రపటానికి పూలమాల వేసి సంతాపం తెలిపారు. మునిసిపల్ పర్సన్ శాంత మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి మరియు సిబ్బంది కౌన్సిలర్లు రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ 2011 నుంచి 2014 వరకు మరియు 2019 నుండి 2020 వరకు ఆదోనిలో మున్సిపల్ కమిషనర్ గా కన్యాకుమారి విధులు నిర్వహించారని తెలిపారు. ఆమె చేసిన సేవలను […]

రెండు ద్విచక్ర వాహనాలు డీ

కర్నూలు జిల్లా ఆదోని మండలం దిబ్బనకల్ గ్రామం ఆస్పరి మెయిన్ రోడ్ బాట మారెమ్మ గుడి సమీపంలో రెండు బైకులు అదుపుతప్పి డీ. బైక్ నడుపుతున్న దిబ్బనకల్ గ్రామానికి చెందినవారు బజారప్ప, శ్రీనప్ప ఇద్దరికి స్వల్ప గాయలు. వెంటనే స్పందించిన స్థానికులు ఆదోని ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Back To Top