Day: November 27, 2024

ఆదోని మార్కెట్ యార్డ్ పత్తి ధరలు

తేదీ 27-11-24 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7339/- రూపాయలు కనిష్ట ధర ₹. 4569/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 6670/- రూపాయలు కనిష్ట ధర ₹. 3516/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5668/- రూపాయలు కనిష్ట ధర ₹.4900/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹.0/- రూపాయలు కనిష్ట ధర ₹.0/- రూపాయలు పలికింది. […]

Gold, Silver Price బంగారు వెండి ధరలు

Date 27 11 24:బెంగళూరు ప్రొద్దుటూరు ఆదోని బంగారు మరియు వెండి ధరలు మార్కెట్లో ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ బంగారం10 గ్రాములు సుమారు రూ. 78600-001 గ్రాములు సుమారు రూ. 7860-00 22 క్యారెట్ల బంగారు ఆభరణాలు10 గ్రాములు సుమారు రూ. 72830-001 గ్రాములు సుమారు రూ. 7283-00 సిల్వర్ వెండి10 గ్రాములు సుమారు రూ. 918-00

కురువ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన దేవేంద్రప్ప

విజయవాడ గొల్ల పూడి బీసీ భవనంలో బుధవారం కురువ కార్పోరేషన్ చైర్మన్ గా మాన్వి దేవేంద్రప్ప పదవి బాధ్యతలు స్వీకరించరు. అసిస్టెంట్ డైరెక్టర్ తనూజ ప్రమాణం చేయించరు. బాధ్యతల అనంతరం ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ బాబును, బీసీ సంక్షేమ మంత్రి సవిత్రమ్మకు దన్యదములు తెలిపారు. ఈ సందర్భంగా మాన్వి దేవేంద్రప్ప మాట్లాడుతూ ఈ బాధ్యతలు తనకు ఇవ్వటం హర్షణీయం అని రానున్న రోజుల్లో కార్పోరేషన్ నిధుల […]

Back To Top