తేదీ 16-11-24 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7121/- రూపాయలు కనిష్ట ధర ₹. 3999/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 6929/- రూపాయలు కనిష్ట ధర ₹. 3435/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5780/- రూపాయలు కనిష్ట ధర ₹.3800/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹.5454/- రూపాయలు కనిష్ట ధర ₹.5454/- రూపాయలు పలికింది. […]
