తేదీ 25-11-24 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7380/- రూపాయలు కనిష్ట ధర ₹. 4599/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 6837/- రూపాయలు కనిష్ట ధర ₹. 3312/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5628/- రూపాయలు కనిష్ట ధర ₹.4200/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹.0/- రూపాయలు కనిష్ట ధర ₹.0/- రూపాయలు పలికింది. […]
Gold, Silver Price బంగారు వెండి ధరలు
Date 25 11 24:బెంగళూరు ప్రొద్దుటూరు ఆదోని బంగారు మరియు వెండి ధరలు మార్కెట్లో ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ బంగారం10 గ్రాములు సుమారు రూ. 79400-001 గ్రాములు సుమారు రూ. 7940-00 22 క్యారెట్ల బంగారు ఆభరణాలు10 గ్రాములు సుమారు రూ. 73520-001 గ్రాములు సుమారు రూ. 7352-00 సిల్వర్ వెండి10 గ్రాములు సుమారు రూ. 920-00
మట్కా నిర్వాహకులు అరెస్ట్
కర్నూలు జిల్లా ఆదోని త్రీ టౌన్ పరిధిలో అక్రమంగా మట్కా నిర్వహిస్తున్న నలుగురు మున్షిఅలీ హుస్సేన్, కే. ఈరప్ప వైస్ శ్రీకాంత్ రెడ్డి, షేక్ చకోలి చాంద్ బాషాను త్రీ టౌన్ పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద నుండి సుమారు 2 లక్షల 51 వేల 600 రూపాయలు నగదు, 25 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నరు. నలుగు ముద్దాయిలను త్రీ టౌన్ పోలీసులు డిఎస్పి సోమన్న ముందు హాజరు పరిచి రిమైండ్ కి తరలించారు.
