కర్నూలు జిల్లా ఆదోని మండలం జి హోసలి గ్రామములో తాసిల్దార్ శివ రాముడు పర్యటించారు. గ్రామంలో ఈ నెల 24 మరియు 25 వ తేదీన మారెమ్మ దేవర జరుపుకుంటున్నందున తాసిల్దార్ గ్రామంలో పర్యటించి గ్రామ పెద్దలు మరియు ప్రజలు అందరూ సామరస్య పూర్వకంగా జాతర నిర్వహించుకోవలని సూచించారు. ఈ పర్యటనలో పెద్ద తుంబలం సబ్ ఇన్స్పెక్టర్ మహేష్ కుమార్, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ మొహమ్మద్ ఖాసిం, గ్రామ రెవెన్యూ అధికారి శ్రీనివాసులు పాల్గొన్నారు.

జి హోసలి గ్రామములో పర్యటిస్తున్న తాసిల్దార్ శివ రాముడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *