కర్నూలు జిల్లా ఆదోని మండలంలోని పెద్దహరివాణం చెక్ పోస్ట్ వద్ద ఆదోని పట్టణానికి చెందిన బోయ రాజు అనే వ్యక్తి ఒక సంచిలో 180 ML పరిమాణం ఉన్న 96 కర్ణాటక మద్యం ప్యాకెట్లు రవాణా చేస్తుండగా గుర్తించి అతనిని అరెస్టు చేసిన సెబ్ అధికారులు. కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలి. ఈ దాడులలో ఇన్స్పెక్టర్ హరి కృష్ణ, చెక్ పోస్ట్ CI మంజుల SI లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.



