Day: June 8, 2023

అదోనిలో ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ మంజూరు 2023-24 అకడమిక్ ఇయర్ కు గ్రీన్ సిగ్నల్

సీఎం జగన్మోహన్ రెడ్డి మాటిస్తే మాట తప్పరు.ఆదోనికి డిగ్రీ కాలేజ్ ఇస్తానని ఇచ్చి హామీ పూర్తి చేశారు.. ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి కర్నూలు జిల్లా అదోని లో ఎన్నో సంవత్సరాలు ఎదురు చూస్తున్న ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ 2023-24 అకడమిక్ ఇయర్ కు అనుమతులు మంజూరు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి విలేకరుల సమావేశంలో తెలిపారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నో ఏళ్లు విద్యార్థి సంఘాలు […]

Back To Top
Exit mobile version