అదోనిలో చిట్టీల పేరుతో లక్షల రూపాయలు టోకరా
అక్రమంగా చిట్టీలు నడుపుతూ.. గడువు ముగిసిన డబ్బులు చెల్లించకుండా మోసం చేస్తూ.. రిటైర్డ్ ఉద్యోగస్తులు, మహిళలే టార్గెట్ గా చేసుకొని సుమారు 50 లక్షల వరకు వసూళ్లు చేసిన ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. కర్నూలు జిల్లా ఆదోని 3వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమ తులు లేని చీటీల వ్యాపారం పేరుతో ప్రజలను మోసం చేసిన ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు సీఐ రామలింగప్ప తెలిపారు. ఆదోని పట్టణానికి చెందిన సుధారాణి ఫిర్యాదు మేరకు […]