ఆదోని నూతన సబ్ కలెక్టర్

కర్నూలు జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ పి.రంజిత్ బాషాకు పూల మొక్క అందజేసి మర్యాదపూర్వకంగా కలిసిన ఆదోని నూతన సబ్ కలెక్టర్ మంత్రి మౌర్య భరద్వాజ్..కడపలో అసిస్టెంట్ కలెక్టర్గా పనిచేసి ఎక్కడినుండి మొదటి పోస్టింగా ఆదోని సబ్ కలెక్టర్‌గా మంత్రి మౌర్య భరద్వాజ్ ఐఏఎస్. బుధవారం ఉదయం 9:30 గంటలకు ఆదోని లోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరిస్తున్నట్లు సమాచారం..

ఆదోని వ్యవసాయ మార్కెట్లో 8 వేలకు పైన పలికిన పత్తి ధర

కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. తేదీ 03-09-24 పత్తి అత్యధికంగా ₹. 8079/- రూపాయలు కనిష్ట ధర ₹. 4112/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 7399/- రూపాయలు కనిష్ట ధర ₹. 3409/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5693/- రూపాయలు కనిష్ట ధర ₹.4011/- రూపాయలు పలికింది. ఎండు మిరపకాయలు అత్యధికంగా ₹. 0/- రూపాయలు కనిష్ట ధర ₹. 0/- […]

ప్రజల కోసం ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నాన్న.. నూర్ అహ్మద్

ఆదోని ప్రజల కోసం ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నానని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి, ఆదోని జిల్లా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు నూర్ అహ్మద్ అన్నారు.కర్నూలు జిల్లా ఆదోని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూఫారుఖ్ షుబ్లీ నిజమైన రాయలసీమ సేవకుడని, ఆయనను  అవమానించేలా కొందరు మాట్లాడటం సిగ్గు చేటని ఆవేదన వ్యక్తంచేశారు. ఎమ్మెల్యే పార్థ సారథి ఆదోని ఇమేజి దెబ్బతినేలా మాట్లాడవద్దని విజ్ఞప్తి చేస్తున్న. బిజెపి నాయకులు మల్లిక అవ్వ […]

శ్రీశైలం జలాశయానికి భారీగా కొనసాగుతున్న వరద నీరు

శ్రీశైలం డ్యాం అధికారులు శుక్రవారం తేదీ 03.09.24 ఉదయం 7  గంటలకు తెలిపిన నీటి నిలువల వివరాలు ఇలాఉన్నాయి. శ్రీశైలం డ్యాం 10 గేట్లు 20 అడుగులు మేర ఎత్తి దిగువ నాగార్జున సాగర్ కు నీరు విడుదల చేస్తున్న డ్యామ్ అధికారులుఇన్ ఫ్లో : 2,99,671 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 4,45,367 క్యూసెక్కులుపూర్తి స్దాయి నీటి మట్టం 885.00 అడుగులుప్రస్తుతం : 883.70 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 215.80706 టీఎంసీలుప్రస్తుతం : 208.2841 టీఎంసీలుకుడి,ఎడమ […]

తుంగభద్ర డ్యామ్ కు పెరుగుతున్న వరద నీరు

తుంగభద్ర జలాశయం అధికారులు తెలిపిన నీటి నిలువల వివరాలు ఇలాఉన్నాయి.తుంగభద్ర జలాశయనికి వచ్చి చేరుతున్న వరద నీరు ఇన్ ఫ్లో : 29907 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 15264 క్యూసెక్కులుపూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులుప్రస్తుతం నీటిమట్టం : 1631.38 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలుప్రస్తుతం నీటి నిల్వ : 99.351 టీఎంసీలు

అదోనిలో కూరగాయల హోల్సేల్, రిటైల్  ధరలు

ఆదోని 02 09 24: రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 52/- రూపాయలు, రిటైల్: 1kg 54/- రూపాయలు

ఉచిత గుండె ఆపరేషన్ అందించిన మహనీయుడు వైఎస్సార్

కర్నూలు జిల్లా ఆదోని లో మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు వైఎస్ఆర్సిపి నాయకులు. అనంతరం ఆదోని పట్టణ అధ్యక్షులు బి దేవా వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు చంద్రకాంత్ రెడ్డి లు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ తో విద్యార్థులకు మేలు చేయడం జరిగిందని అన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా ప్రతి పేద వాడికి ఉచిత గుండె […]

విజయవాడ ప్రస్తుతం ఎలా ఉందంటే?

DRONE VIDEO: విజయవాడ ప్రస్తుతం ఎలా ఉందంటే? AP: రెండు రోజులైనా విజయవాడ వరద ముప్పు నుంచి బయటపడట్లేదు. బుడమేరు నుంచి వచ్చిన భారీ వరదతో చాలా కాలనీలు నీటమునిగాయి. ముఖ్యంగా సింగ్ నగర్, యనమలకుదురు ఏరియాల్లో ఫస్ట్ ఫ్లోర్ వరకు వరద నీరు చేరడంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. చాలా మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. బెజవాడలో తాజా పరిస్థితిని పైన డ్రోన్ వీడియోలో చూడొచ్చు.

మానవత్వం చాటుకున్న దేవేంద్ర

కర్నూలు జిల్లా ఆదోనిలో మానవత్వం చాటుకున్న ఇందిరానగర్ కు చెందిన దేవేంద్ర.ఆదివారం రోజు లింక్ ఆటోలో ఎక్కి ప్రయాణిస్తూ దేవేంద్ర, ఆచారి. ఆటోలో ఫోన్ మాట్లాడుతూ మరిచిపోయాడు ఆచారి. అదే ఆటోలో ప్రయాణిస్తున్న దేవేంద్ర గుర్తుపట్టి కాల్ లిస్ట్ ద్వార ఎల్ బి నగర్ వీధికి చెందిన ఆచారికి మొబైల్ ఇచ్చి మానవత్వం చాటుకున్న దేవేంద్ర..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థతేది: 02-09-2024 @7AMరోణంకి కూర్మనాథ్, మేనేజింగ్ డైరెక్టర్, విపత్తుల నిర్వహణ సంస్థ.◆ కృష్ణా నది వరద ఉధృతి◆ ప్రకాశం బ్యారేజ్ కొనసాగుతున్న రెండవ ప్రమాద హెచ్చరిక..◆ ప్రకాశం బ్యారేజ్ వద్ద ప్రస్తుత వరద ఉధృతి◆ ఇన్ ఫ్లో 11,25,876 క్యూసెక్కలు◆ ఔట్ ఫ్లో 11,25,876 క్యూసెక్కలు..◆ నదీ పరీవాహక ప్రాంత ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి..◆ కాలువలు,కల్వర్టులు, మ్యాన్ హోల్స్ కు దూరంగా ఉండాలి..◆ పొంగిపొర్లే వాగులు, కాలువలు, రోడ్లు దాటే […]

Back To Top