ఆదోని వ్యవసాయ మార్కెట్లో రూ.7680 పలికిన పత్తి ధర
కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. తేదీ 07-10-24 పత్తి అత్యధికంగా ₹. 7680- రూపాయలు కనిష్ట ధర ₹. 4280/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 7240/- రూపాయలు కనిష్ట ధర ₹. 3369/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5993/- రూపాయలు కనిష్ట ధర ₹.3900/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹.5578/- రూపాయలు కనిష్ట ధర ₹.4956/- రూపాయలు పలికింది. […]