ఆదోని మార్కెట్ యార్డ్ లో పెరిగిన పత్తి ధరలు
తేదీ 09-01-25 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7567/- రూపాయలు కనిష్ట ధర ₹. 4700/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 5559/- రూపాయలు కనిష్ట ధర ₹. 3090/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5655/- రూపాయలు కనిష్ట ధర ₹.5320/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹.5262/- రూపాయలు కనిష్ట ధర ₹.5051/- […]