ఆదోని వ్యవసాయ మార్కెట్ ధరలు

31వ తేదీ ఆదోని జాతీయ వ్యవసాయ మార్కెట్లో పత్తి గరిష్ట ధర క్వింటాం రూ. 7279 రూపాయలకు పలకగా కనిష్ట ధర క్వింటాం రూ. 4589 రూపాయలకు పలికింది. ఆదోని జాతీయ వ్యవసాయ మార్కెట్ కమిటీ ధరలు (31 05 2023) పత్తి క్వింటాల్ ధరగరిష్టం   ₹ 7279-00మధ్యధర ₹ 7050-00కనిష్టం   ₹ 4589-00 వేరుశనగలు క్వింటాలు ధరగరిష్టం   ₹ 7561-00మధ్యధర ₹ 6786-00కనిష్టం   ₹ 4399-00 ఆముదాలు క్వింటాలు ధరగరిష్టం   ₹ 5443-00మధ్యధర ₹ 5371-00కనిష్టం  […]

సెల్ఫీ వీడియోలో మాట్లాడి రైలు కింద పడి ఆత్మహత్య

కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్ద తుంబలం గ్రామానికి చెందిన ఖాసీం పీర్ ఇస్వీ రైల్వే స్టేషన్ సమీపాన రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు ఖాసీం పీర్ రైలు పట్టాలపై పడుకుని తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియోలో మాట్లాడినాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఆదోని వ్యవసాయ మార్కెట్ పత్తి ధర

రోజురోజుకు పత్తి ధర పతనమవుతుంది కానీ సోమవారం రోజు స్వల్పంగా ధర పెరగడం తో రైతులు ఊపిరి పీల్చుకున్నారు 30వ తేదీ ఆదోని జాతీయ వ్యవసాయ మార్కెట్లో గరిష్ట ధర క్వింటాం రూ. 7309 రూపాయలకు పలకగా కనిష్ట ధర క్వింటాం రూ. 4567 రూపాయలకు పలికింది. ఆదోని జాతీయ వ్యవసాయ మార్కెట్ కమిటీ ధరలు (30 05 2023) పత్తి క్వింటాల్ ధరగరిష్టం   ₹ 7309-00మధ్యధర ₹ 7069-00కనిష్టం   ₹ 4567-00 వేరుశనగలు క్వింటాలు ధరగరిష్టం  […]

ఆదోనిలో వైఎస్ఆర్ సి పి సంబరాలు

సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి 4 ఏళ్ళు అయిన సందర్భంగా కర్నూలు జిల్లా అదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అధ్వర్యంలో స్థానిక మెహబూబయ ప్యాలెస్ లొ కార్యకర్తలు, నాయకుల మధ్య కేకే కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. మహిళా నాయకులు కేక్ కట్ చేసి ఒకరికి ఒకరు తినిపించుకున్నారు. ఎమ్మెల్యే సాయి మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి సీఎం గా ప్రమాణ స్వీకారం చేశాక పేద, బడుగు, బలహీన వర్గాలకు మేలు […]

అగ్నిమాపక వాహనం వెళ్లడానికి సిమెంటు రోడ్డు వేయండి

కర్నూలు జిల్లా ఆదోనిలో అగ్నిమాపక కేంద్ర కార్యాలయానికి సిమెంటు రోడ్డు వేయలని ఆదోని జిల్లా సమతి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎ. నూర్ అహ్మద్ ప్రభుత్వానికి విజ్ఞప్తి మీడియా ముందు విజ్ఞప్తి చేశారు. ఆయన మాట్లాడుతూ అగ్నిమాపక కేంద్రానికి వెళ్లే దారి మొత్తం రిజిస్టర్ ఆఫీసుకు వచ్చిన వినియోగదారుల వాహనాలతో నిండిపోవటంతో అగ్నిమాపక వాహనాల రాకపోకలు ఇబ్బందిగా మారిందని తెలిపారు. ఎక్కడైనా ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు అత్యవసరంగా బయలుదేరవలసిన అగ్నిమాపక వాహనాలు రోడ్ మొత్తం వాహనాలతో నిండి ఉండటం […]

Gold, Silver Price బంగారు వెండి ధరలు 29.05.2023

బెంగళూరు/ ప్రొద్దుటూరు / ఆదోని లో బంగారు మరియు వెండి ధరలు మార్కెట్లో ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు సుమారు ₹ 61750-00 22 క్యారెట్ల బంగారు (ఆభరణాలు / ఆర్నమెంట్స్) 10 గ్రాములు సుమారు ₹ 57230-00 Silver వెండి 10 గ్రాములు సుమారు ₹ 728-00

స్వల్పంగా పెరిగి పత్తి ధర

రోజురోజుకు పత్తి ధర పతనమవుతుంది కానీ సోమవారం రోజు స్వల్పంగా ధర పెరగడం తో రైతులు ఊపిరి పీల్చుకున్నారు 29వ తేదీ ఆదోని జాతీయ వ్యవసాయ మార్కెట్లో గరిష్ట ధర క్వింటాం రూ. 7159 రూపాయలకు పలకగా కనిష్ట ధర క్వింటాం రూ. 4807 రూపాయలకు పలికింది. ఆదోని జాతీయ వ్యవసాయ మార్కెట్ కమిటీ ధరలు (29 05 2023) పత్తి క్వింటాల్ ధరగరిష్టం   ₹ 7159-00మధ్యధర ₹ 6911-00కనిష్టం   ₹ 4807-00 వేరుశనగలు క్వింటాలు ధరగరిష్టం  […]

వైయస్సార్ సిపి భారీ బైక్ ర్యాలీ

కర్నూలు జిల్లా ఆదోని లో వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మరియు చంద్రబాబు పేద ప్రజలకు ఇచ్చే ఇళ్లను శవ పేటికతో పోల్చినందుకు నిరసనగా ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అధ్వర్యంలో జయ మనోజ్ రెడ్డి పార్టీ కార్యకర్తలు నాయకులు పార్టీ కార్యాలయం నుంచి ప్రధాన రహదారుల గుండా భీమాస్ సర్కిల్ శ్రీనివాస్ భవన్ మీదుగా రాజశేఖర్ రెడ్డి విగ్రహం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జయం మనోజ్ […]

ముఖ్యమంత్రి పర్యటన జూన్ ఒకటవ తేదీకి మార్పు.. జిల్లా కలెక్టర్ డా.జి.సృజన

రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 30 వ తేదీన ఉన్న కర్నూలు జిల్లా పత్తికొండ లో పర్యటన కార్యక్రమం వచ్చే జూన్ ఒకటవ తేదీకి మార్పు అయినట్లు జిల్లా కలెక్టర్ డా.జి.సృజన ఒక ప్రకటన లో తెలిపారు.. అనివార్య కారణాల వల్ల ఈ మార్పు జరిగిందని, ముఖ్యమంత్రి జిల్లా పర్యటన ఈ నెల 30 వ తేదీన కాకుండా వచ్చే జూన్ నెల ఒకటవ తేదీన ఉంటుందని కలెక్టర్ ఈ ప్రకటన లో […]

ప్రతి పేదవారికి అండగా సీఎం రిలీఫ్ ఫండ్

కర్నూలు జిల్లా ఆదోనిలో ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి చేతుల మీదుగా 2,30,000 రూపాయల సీఎం రిలీఫ్ చెక్కను బ్రెయిన్ ఆపరేషన్ చేయించుకున్న బి.భీమా లింగప్ప బాధితుల కుటుంబంకు అందజేశారు. బాధ్యత కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డికి సీఎం జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి పేదవారికి అండగా సీఎం రిలీఫ్ ఫండ్ ఉంటుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి వచ్చేలా చూస్తామన్నారు.

Back To Top