కర్నూలు జిల్లా అదోని లో శనివారం 24వ తేదీ ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు విద్యుత్ సరఫరా లో అంతరాయం ఉంటుందని ఏడి ఈ చంద్రశేఖర్ శుక్రవారం తెలిపారు. ఈ విషయాన్ని...
◆ తాగితే మనుషులు మృగాలవుతారనడానికి ఇదొక నిదర్శనం..◆ తాగినప్పుడు స్నేహితులు బంధువులు ఎవరూ కనబడరని రాక్షసుడు అవుతారని తెలిపేదే ఈ ఘటన..కర్నూలు జిల్లా అదోనిలో 19వ తేదీ తాగిన మత్తులో శంకర్ అనే వ్యక్తి హత్య...
దేశంలో ఉన్న జవహర్ నవోదయ విద్యాసంస్థల్లో 2024-25 విద్యాసంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. https://cbseitms.nic.in/ వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలి.విద్యార్థులు మే 1 2012 నుండి జులై 7, 2014...
ఆదోని అభివృద్ధి ధ్యేయంగా అడుగులు వేస్తున్న యువనేత జయ మనోజ్ రెడ్డికర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఎమ్మెల్యే ఆదేశాల మేరకు గతంలో హామీ ఇచ్చిన ప్రకారంగానే 31 వ వార్డు ఇన్చార్జి రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో...
ఎన్నో సంవత్సరాలుగా విద్యార్థి సంఘాల పోరాట ఫలితం.. ఎదురుచూస్తున్న విద్యార్థుల కల నెరవేరింది .. కర్నూలు జిల్లా ఆదోనిలో ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ప్రారంభమైందని 2023-24 సంవత్సరానికి అడ్మిషన్లు జరుగుతున్నాయని ఇంచార్జ్ ప్రిన్సిపల్ డాక్టర్ కె...
కర్నూలు జిల్లా ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ మరియు కర్నూలు జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ ఆదోని లో పర్యటించారు. ముందుగా శ్రీ మహాయోగి లక్ష్మమ్మ అవ్వను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం...
నకిలీ విత్తనాలు అమ్మేవారిని ఉరితీయాలి ఆదోని జిల్లా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు నూర్ అహ్మద్ డిమాండ్ చేశారు.కర్నూలు జిల్లా అదోని జిల్లా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు నూర్ అహ్మద్ విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా...
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం హిందూ మత తత్వ విధానాలను తిప్పికొట్టే దానికి సిపిఎం పార్టీ కార్యకర్తలు సన్నద్ధం కావాలని సిపిఎం పార్టీ కర్నూలు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కే వెంకటేశులు పిలుపునిచ్చారు. ఆదోని, పెడ్డకడబురు,...
కర్నూలు జిల్లా ఆదోని మండలంలోని పెద్దహరివాణం చెక్ పోస్ట్ వద్ద ఆదోని పట్టణానికి చెందిన బోయ రాజు అనే వ్యక్తి ఒక సంచిలో 180 ML పరిమాణం ఉన్న 96 కర్ణాటక మద్యం ప్యాకెట్లు రవాణా...
కర్నూలు జిల్లా ఆదోని పట్టణం ఎమ్మిగనూరు సర్కిల్లో సోమవారం రోజు హత్యకు గురైన శంకర్ మృతదేహంతో ఎమ్మార్పీఎస్, ఎం ఎస్ పి నాయకులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు. హత్య చేసిన నలుగురు రైస్ మిల్...