ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు

కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. తేదీ 01-07-24 పత్తి అత్యధికంగా ₹. 7614 /- రూపాయలు కనిష్ట ధర ₹. 4000/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 0/- రూపాయలు కనిష్ట ధర ₹. 0/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹. 5513/- రూపాయలు కనిష్ట ధర ₹. 4115/- రూపాయలు పలికింది.

కేదార్‌నాథ్‌లో మంచు తుపాను

ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌ గాంధీ సరోవర్‌ ప్రాంతంలో ఆదివారం(జూన్‌30) ఉదయం మంచు తుపాను చెలరేగింది. ‘కేదార్‌నాథ్‌ దామ్‌ వెనుకాల ఉన్న మంచుపర్వతం దగ్గర ఉదయం 5 గంటలకు మంచు తుపాను వచ్చింది. దీని వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టాలు జరగలేదు. పర్వతం మీద నుంచి మంచు కిందికి వచ్చింది. ఇది కేదార్‌నాథ్‌లో అలజడికి కారణమైంది’అని రుద్రప్రయాగ్‌ సీనియర్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ విశాఖ అశోక్‌ తెలిపారు.

పెళ్లైన రెండు నెలలకె యువకుడు ఆత్మహత్య

కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతెకుడ్లూరు గ్రామంలో శనివారం రాత్రి ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకున్న బసవరాజు (22) అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉదయం నిద్ర లేచి పక్క గదిలో ఫ్యాన్ కు వేలాడుతున్న భర్తను చూసిన భార్య కవిత వెంటనే ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకు తెలిపింది. రెండు నెలల క్రితమే హత్రి బెలగల్ గ్రామానికి చెందిన కవితకు బసవరాజుకు వివాహమైంది. వివాహమైన రెండు నెలలకే ఇలా జరగడంతో సంతెకుడ్లూరు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. […]

రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి

కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఉదయం రాయ నగర్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి ట్రైన్ కి పడి మృతి చెందినట్లు సమాచారం. అక్కడ నివసిస్తున్న స్థానికులు సమాచారం అందించారు. అక్కడే ఉన్న సైకిల్. వైట్ కలర్ టోపీ, అంత్రాలు, వాటర్ ప్యాకెట్లతో కర్ణాటక లిక్కర్ మృతి చెందిన వ్యక్తివిగా అనుమానంతో ఇవన్నీ కూడా పక్కన తీసిపెట్టినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

CASE 770 అమ్మకానికి కలదు.

కర్నూలు జిల్లా ఆలూరు మండలాని కి చెందిన CASE 770 ఎర్త్ మూవర్ అమ్మకానికి కలదు. పూర్తి వివరాలకై బండి ఓనర్ బసవ గౌడ్, ఫోన్: +91 90524 57227 ఈ నెంబర్కు సంప్రదించగలరు. బండి మోడల్ మోడల్ 2017 గమనిక : కొనుగోలు విక్రయాలకు సంబంధించి లావాదేవీలు మాకు ఎటువంటి సంబంధం లేదు. అమ్మకానికి పెట్టిన వాహనం యొక్క పూర్తి వివరాలు యజమానులకు ఫోన్ చేసి తెలుసుకోగలరు. వాహనం కండిషన్ గురించి కానీ, వాహనానికి చెందిన […]

పెన్షన్ పంపిణీ చేయాల్సిన నగదు చోరీ

కర్నూలు జిల్లా ఆదోని 27వ వార్డ్ సచివాలయంలో పెన్షన్ పంపిణీ చేయాల్సిన నగదు చోరీ అయినట్లు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో సచివాలయ ఉద్యోగులు ఫిర్యాదు చేశారు. సచివాలయ ఉద్యోగి రవికుమార్ తెలిపిన వివరాల మేరకు పెన్షన్లు ఇవ్వడానికి 17 లక్షలు బ్యాంకు నుంచి డ్రా చేసుకొని వచ్చి సచివాలయంలో లెక్కపెడుతుండగా సుమారు ఉదయం 12 గంటల 10-15 నిమిషాల ప్రాంతంలో చెవిటి మూగ వ్యక్తి సచివాలయం లోకి వచ్చి మాటల్లో పెట్టి 50వేలు తీసుకొని పరాలయాడని […]

ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు

కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. తేదీ 29-06-24 పత్తి అత్యధికంగా ₹. 7592 /- రూపాయలు కనిష్ట ధర ₹. 4002/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 6350/- రూపాయలు కనిష్ట ధర ₹. 5120/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹. 6819/- రూపాయలు కనిష్ట ధర ₹. 2816/- రూపాయలు పలికింది.

ఆదోని కూటమిలో కొమ్ములాటలు.. వైరల్ గా మారిన వీడియో..

ఎన్నికల్లో కష్టపడిన టిడిపి నాయకులను పట్టించుకోవడంలేదని సోషల్ మీడియాలో ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధిని ప్రశ్నించారు నాయకులు. ఎన్నికల ముందు 10% శాతం నేనే అయితే 90% మీనాక్షి నాయుడు ఎమ్మెల్యే అని చెప్పిన పార్థసారథి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.కూటమి పల్లకి మోసిన బాధితుడు TNTUC కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి బోయ మల్లికార్జున ఏకంగాకూటమి పల్లకి మోసి మోసపోయిన కార్యకర్త బాధితుల ఐక్యవేదిక విన్నపం ఏమనగా అని ఎమ్మెల్యేను పార్థసారధిని ప్రశ్నించారు. సోషల్ […]

Back To Top