శ్రీశైలం డ్యాంకు భారీగా కొనసాగుతున్న వరద నీరు

శ్రీశైలం: 04 08 2024శ్రీశైలం జలాశయానికి భారీగా కొనసాగుతున్న వరద నీరు.. డ్యామ్ 10 గేట్లు 20 అడుగుల మేర ఎత్తి దిగువకు 4,50,064 క్యూసెక్కుల నీరు నాగార్జున సాగర్ కు వదిలిన అధికారులు.ఇన్ ఫ్లో 4,50,064 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 5,24,868 క్యూసెక్కులుపూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులుప్రస్తుతం : 882.20 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలుప్రస్తుతం : 200.1971 టీఎంసీలుకుడి,ఎడమ జలవిద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి

సబ్ కలెక్టర్ ను కలసిన ఆదోని తాసిల్దార్ ఆర్ శివరాముడు

కర్నూలు జిల్లా ఆదోని నూతన తాసిల్దార్ గా ఆర్. శివ రాముడు బాధ్యతలు స్వీకరించరు. అనంతరం ఆదోని సబ్ కలెక్టర్ ఛాంబర్ నందు  సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మను పుష్ప గుచ్ఛం అందజేసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విలేకరులతో తాసిల్దార్ శివ రాముడు మాట్లాడుతూ గతంలో అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో పనిచేస్తూ బదిలీపై ఆదోనికి వచ్చానని తెలిపారు. ప్రజల సమస్యలను ఎంత త్వరగా అయితే అంత త్వరగా సమస్యలను పరిష్కరిస్తానని అన్నారు.

ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు

కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. తేదీ 03-08-24 పత్తి అత్యధికంగా ₹. 7673/- రూపాయలు కనిష్ట ధర ₹. 4000/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 7066/- రూపాయలు కనిష్ట ధర ₹. 3689/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5600/- రూపాయలు కనిష్ట ధర ₹.5600/- రూపాయలు పలికింది. ఎండు మిరపకాయలు అత్యధికంగా ₹. 0/- రూపాయలు కనిష్ట ధర ₹. 0/- […]

శ్రీశైలం డ్యామ్ కు కొనసాగుతున్న వరద నీరు

శ్రీశైలం డ్యామ్ కు కొనసాగుతున్న వరద నీరుజలాశయం 10 గేట్లు 20 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదలఇన్ ఫ్లో 4,54,710 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 5,26,501క్యూసెక్కులుపూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులుప్రస్తుతం : 883.80 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలుప్రస్తుతం : 204.7888 టీఎంసీలుకుడి,ఎడమ జలవిద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి

తుంగభద్ర డ్యామ్ కు పెరిగిన వరద ఉధృతి

తుంగభద్ర డ్యామ్ కు పెరిగిన వరద ఉధృతికర్ణాటక: తుంగభద్ర: 03.08.2024 9am డ్యామ్ కు భారీ పెరిగిన వరద నీరు..తుంగభద్ర డ్యామ్ గేట్లు ఎత్తి నదిలోకి నీళ్లు వదులుతున్న అవుట్ ఫ్లో 174675 క్యూసెక్కులుఇన్ ఫ్లో : 171353 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 174675 క్యూసెక్కులుపూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులుప్రస్తుతం నీటిమట్టం : 1631.14 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలుప్రస్తుతం : 98.414 టీఎంసీలు

ఇరు వర్గాల ఘర్షణ పోలీసులకు గాయాలు

కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ ఆస్పరి (మం) బిల్లెకల్ గ్రామంలో (టమోటా మార్కెట్లో) కురాగాయాలు వేలం పాటలో ఇరువర్గాలు ఘర్షణకు పాల్పడ్డారు. ఈ ఘర్షణల్లో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉండగా పలువురికి గాయాలు అయ్యాయి. ఘర్షణలో ఇరువర్గాలను చదరగొట్టే క్రమంలో సీఐ హనుమంతప్పకు మరియు పోలీసులకు గాయాలు అయ్యాయి.సీఐ హనుమంతప్ప ఆదోని ప్రవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

నంద్యాల జిల్లా మసీదుపురం మెట్ట వద్ద ఉన్న వెంచర్లో దారుణ హత్య

నంద్యాల జిల్లా మసీదుపురం మెట్ట వద్ద ఉన్న వెంచర్లో దారుణ హత్యజరిగింది. నంద్యాలలో కానిస్టేబుల్ సురేంద్ర హత్య కేసులో మెయిన్ ముద్దాయి అయిన కవ్వా సాయిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. కవ్వ సాయి భూమా అఖిలప్రియ బాడీగార్డ్ నికిల్ హత్యాయత్నం కేసులో కూడా ముద్దాయిగా ఉన్నడు. పాత గొడవల కారణంగా కవ్వా సాయిని హత్య చేసి ఉంటారని స్థానికులు అనుకుంటున్నారు. సంఘటన స్థలానికి చేరుకొని నమూనాలు సేకరిస్తున్న క్లూస్ టీం అధికారులు. పూర్తి సమాచారం […]

శ్రీశైలం శ్రీ భ్రమరాంబ అమ్మవారి ఉభయ ఆలయాల హుండి లెక్కింపు

శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవారి ఉభయ ఆలయాల హుండి లెక్కించారు అధికారులు. 29 రోజుల మల్లన్న హుండీ ఆదాయం 3 కోట్ల 31 లక్షలు 70 వేల 665 రూపాయల నగదు, 127 గ్రాములుబంగారు, 4కేజీల 400 గ్రాముల వెండితో పాటు వివిధ విదేశీ కరెన్సీ లెక్కింపులో లభ్యం అయినట్లు అధికారులు తెలిపారు.

డి ఎస్ ఎఫ్ విద్యార్థి సంఘం హైస్కూల్లో అకస్మాత్తుగా తనిఖీ

కర్నూలు జిల్లా ఆదోని పట్టణం మండిగిరి హైస్కూల్లో డిఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకులు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. విద్యార్థులను వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం భోజనాలు సరిగ్గా పెడుతున్నారా లేదా అని విద్యార్థులను విచారించారు. ఈ సందర్భంగా డిఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు ధనాపురం ఉదయ్ మాట్లాడుతూ విద్యార్థుల కు గదులు సరిపోవడం లేదని అదనంగా గదులు లేక బయట కూర్చొని చదువుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అదనపు గదులు నిర్మించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. […]

అదుపుతప్పి బొలెరో వాహనం బోల్తా

నంద్యాల నుండి కర్ణాటక కంప్లీకి వెళ్తున్న బొలోరో వాహనం ఆస్పరి మండలం చిన్న హోతుర్ గ్రామ సమీపాన అదుపుతప్పి బోలేరో వాహనం బోల్తా పడడంతో ఒకరు మృతి చెందగా నలుగురికి గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అందులో ఇద్దరిని మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దార్యాప్తు చేపట్టారు.

Back To Top