కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్ద తుంబలం గ్రామంలో గత నెల మే 30వ తేదీ మైనర్ బాలిక కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. మాయ మాటలు చెప్పి తీసుకెళ్లిన ముగ్గురిని అరెస్టు చేసిన డీఎస్పీ...
కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్ వెనక ఉన్న ఉమ్మి సలీం అపార్ట్మెంట్లో ఐదవ అంతస్తు నుంచి ఆరేళ్ల బాలుడు తన్వీర్ ఆడుకుంటూ ప్రమాదవశాత్తు కింద పడి మృతి చెందాడు. తన్వీర్ మేనత్త నిద్రిస్తుండగా...
3వ తేదీ ఆదోని జాతీయ వ్యవసాయ మార్కెట్లో గరిష్ట ధర క్వింటాం రూ. 7379 రూపాయలకు పలకగా కనిష్ట ధర క్వింటాం రూ. 5187 రూపాయలకు పలికింది. ఆదోని జాతీయ వ్యవసాయ మార్కెట్ కమిటీ ధరలు...
కర్నూలు జిల్లా ఆదోనిలో అక్రమంగా కర్ణాటక మద్యం తరలిస్తున్న వేరువేరు ప్రాంతాల్లో నలుగురు అరెస్ట్ వారి వద్ద నుంచి 8 కర్ణాటక మద్యం బాక్సులు ఒక స్కూటర్ సీజ్ చేశారు సెబ్ అధికారులు. ఉరుకుంద క్రాస్...
కర్నూలు జిల్లా ఆదోనిలో శనివారం జూన్ 3 న వరల్డ్ సైకిల్ డే సందర్భంగా సైకిల్ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. సైకిల్ ర్యాలీ లో పురుషులు, మహిళలు, పిల్లలు పాల్గొన్నారు. ఇందులో రోటరీ క్లబ్ నెంబర్స్...
కర్నూలు జిల్లా ఆదోని శివారు నెట్టేకల్ క్రాస్ రోడ్డు వద్ద బైకును లారీ డీ కొట్టడంతో తిరుమల నగర్ కు చెందిన కరువ శరత్ (34) అనే వ్యక్తి మృతి చెందాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని...
కర్నూలు జిల్లా ఆదోని శాంతి ఎస్టేట్ లో ఉన్న అత్త మామలపై అల్లుడు శివరాజ్ రాళ్లతో దాడి చేసి అత్త , మామలతో పాటు మరో ముగ్గురికి గాయాలు అయ్యాయి. మామ విరుపాక్షి అనే వ్యక్తి...
షాలిమర్ నుంచి చెన్నై వెళ్తున్న కోరమండల్ ఎక్స్ప్రెస్ ఒడిశాలోని బాలాసోర్ వద్ద ఆగి ఉన్న గూడ్స్ రైలు ఢీకొట్టి పట్టాలు తప్పిన ప్రమాదంలో మృతుల సంఖ్య 237కు చేరింది. 1000 మందికి పైగా గాయాలు. సిగ్నల్...
ఓడిశాలో ఘోర రైలు ప్రమాదం కోరమండల్ ఎక్స్ప్రెస్ బాలసుర్ వద్ద ఆగి ఉన్న గూడ్స్ ను ఢీకొట్టడంతో ఏడు బోగీలు బోల్తా పడడంతో 50 మంది కి పైగా మృతి 350 మందికి పైగా గాయాలు...
2వ తేదీ ఆదోని జాతీయ వ్యవసాయ మార్కెట్లో గరిష్ట ధర క్వింటాం రూ. 7289 రూపాయలకు పలకగా కనిష్ట ధర క్వింటాం రూ. 5489 రూపాయలకు పలికింది. ఆదోని జాతీయ వ్యవసాయ మార్కెట్ కమిటీ ధరలు...