ఆదోని పట్టణంలోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వైద్య విభాగం వైస్ ప్రెసిడెంట్ వైద్య విధానాల గురించి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం కోసం పట్టణానికి రావడం జరిగిందనిదని...
కర్నూలు జిల్లా అదోని మండలం పెద్ద తుంబలం గ్రామములోని కంబయ్య కట్ట వద్ద అక్రమంగా కర్ణాటక మధ్యన తరలిస్తున్న గవిగట్టు గ్రామంనికి చెందిన ఉప్పర మహాదేవప్ప అనే వ్యక్తి టీవీఎస్ ఎక్సెల్ పై 2 బాక్సులు...
కర్నూలు జిల్లా ఆదోని పట్టణం కిల్చినపెట్ లో దారుణం చోటుచేసుకుంది. భర్త చంటి భార్య శిరీష (22) గొంతు నులిమి హత్య చేసి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో లొంగి పోయాడు. అక్రమ సంబంధం పెట్టుకుందన్న...
కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని ఇందిరా నగర్, బండేమెట్ట వార్డు ప్రజలకు 135 ఇళ్ల పట్టాలను ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో 2100 రూపాయలు కట్టి...
కర్నూలు జిల్లా అదోనిలో మహమ్మద్ అలీ పార్కులో ముస్లిం మైనారిటీ షాదీఖానా పనులకు 20 లక్షల చెక్కును ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి చేతికి డిస్టిక్ మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ సభియా బేగం అందజేశారు. ఈ...
కర్నూలు జిల్లా అదోని మండలం సంతకులూరు గ్రామం బస్టాప్ నందు కర్ణాటక మద్యం తరలిస్తున్న ఆదోని కి చెందిన ఇద్దరు వ్యక్తులు దివాకరు, పరమానందప్ప లను పట్టుకొని వారి వద్ద నుండి కర్ణాటక చెందిన 14...
కర్నూలు జిల్లా ఆదోని మండలం బసాపురం ఎస్ ఎస్ బ్యాంక్ సమీపంలో జగనన్న పచ్చ తోరణం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ పార్టీ నాయకుడు జయ మనోజ్ రెడ్డి పాల్గొని మొక్కలను నాటారు. ఈ...
కర్నూలు జిల్లా సమగ్ర అభివృద్ధికి 10 వేల కోట్ల రూపాయల కేటాయించాలని కోరుతూ ఆదోని నుండి కర్నూలు వరకు జూలై 26 నుండి 31 వరకు CPM పార్టీ చేపట్టిన మహా పాదయాత్రను జయప్రదం చేయాలని...
కర్నూలు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఆదోని డీఎస్పీ ఆధ్వర్యంలో ఆదోని మండలం పెద్ద హరవాణం గ్రామం లో కార్డెన్ సర్చ్ చేసి ఎలాంటి ధ్రువపత్రాలు చూపని ఆరు మోటర్ సైకిల్లను స్వాధీనం చేసుకొన్నారు. ఇందులో...
★ నంద్యాల లో జర్నలిస్ట్ పై దాడికి ఆదోని లో జర్నలిస్టుల నిరసన ర్యాలీ★ జర్నలిస్టు సంఘాల నిరసనకు ప్రజా సంఘాల , రాజకీయ పార్టీల మద్దత్తు★ దాడులు చేసిన వారిపై వెంటనే చర్యలు చేపట్టాలని...