కర్నూలు జిల్లా….. మంత్రాలయం వద్ద తుంగభద్ర నది ఉగ్రరూపం దాల్చింది. ఎగువన ఉన్న టీబీ డ్యాం నుంచి దిగువకు ఎక్కువ ప్రమాణంలో నీటిని విడుదల చేయడంతో మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం వద్ద ఉన్న పుష్కర ఘాట్లు, స్నానపు ఘూట్లు, గంగమ్మ దేవాలయం పూర్తి గా నీట మునిగాయి. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ, పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తుంగభద్ర నది లో నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో […]
ఆదోని రైతు బజార్లో టమాట ₹.34, వంకాయలు ₹.40
ఆదోని రైతు బజార్లో ఈరోజు కూరగాయల ధరలు ఈ విధంగా ఉన్నాయి 27 07 24
శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీరు
నంద్యాలజిల్లా: శ్రీశైలం జలాశయానికి భారీగా కొనసాగుతున్న వరద నీరు వచ్చి చేరుతుంది. అధికారులు తెలిపిన వివరాల మేరకు2లక్ష 43వేల 888 క్యూసెక్కులు ఇన్ ఫ్లో ఉందని తెలిపారు. శ్రీశైలం డ్యాం పూర్తి స్దాయి నీటిమట్టం 885 అడుగులు ఉండగా ప్రస్తుతం 863.40 అడుగులు ఎత్తుకు నీళ్లు చేరాయి. డ్యామ్ లో పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు ప్రస్తుతం 116.9200 టీఎంసీలు ఉన్నట్లు అధికారి తెలిపారు.కుడి, ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి. […]
తుంగభద్ర డ్యామ్ కు తగ్గని వరద పోటు
కర్ణాటక: తుంగభద్ర: 27.07.2024తుంగభద్ర డ్యామ్ కు భారీగా వరద నీరు చెరుతుండడంతో దిగువ నదిలోకి నీటిని విడుదల చేస్తున్నారు, తుంగభద్ర నది పరివాహక ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డ్యామ్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇన్ ఫ్లో : గడచిన 24 గంటల్లో 103676 క్యూసెక్కులుఇన్ ఫ్లో : ప్రస్తుతం 106785 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 117571 క్యూసెక్కులుపూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులుప్రస్తుతం నీటిమట్టం : 1631.68 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 […]
వేరుశనగ, కొర్ర, పత్తి పంటలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలిపిన వ్యవసాయ అధికారులు
కర్నూలు జిల్లా ఆదోని మండలం నాగలాపురం గ్రామంలో వేరుశనగ, కొర్ర, పత్తి పంటలలో తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యల గురించి కర్నూలు ఎ డి ఎ, డిఆర్సి డాక్టర్ కే. వెంకటేశ్వర్లు, ఆదోని ఎ డి ఎ డాక్టర్ అరుణకుమారి మరియు మండల వ్యవసాయ అధికారి అశోక్ కుమార్ రెడ్డిరైతులకు వివరించారు. అనంతరం పంట పొలాలను సందర్శించి వేరుశనగ పంట 30 నుండి 45 రోజుల కాలవ్యవధి కలిగి పొగాకు లద్దె పురుగు ఉన్నట్లుగా అధికారులు గమనించి తీసుకోవలసిన […]
ఎక్సైజ్ కేసుల్లో పట్టుబడిన వాహనాలకు వేలంపాట వేసిన సబ్ అధికారులు
కర్నూలు జిల్లా ఆదోని పరిదిలో ఎక్సైజ్ కేసుల్లో పట్టుబడిన వాహనాలను సెబ్ అధికారులు బహిరంగ వేలం పాట నిర్వహించారు. వేలం పాటలో మొత్తం 24 వాహనాలకు ₹ 2 లక్షల 13 వేల నగదు ప్రభుత్వ ఖజానాలో జమ చేశారు. సిఐ విన్నీ లత తెలిపిన వివరాల మేరకు కర్నూలు జిల్లా ఎస్పీ జి. బిందుమాధవ్ ఐ.పి.యస్. మరియు జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ ఎన్.నాగరాజు ఆదేశాల మేరకు ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండ్ ఎస్.రవికుమార్ పర్యవేక్షణ పోలీస్ స్టేషన్ […]
ఆదోని అబివృద్దికి రూ 1 కోటి 24 లక్షలు మంజూరు.. ఎమ్మెల్యే పార్థసారధి
కర్నూలు జిల్లా ఆదోని పురపాలక సంఘానికి తక్షణ అవసరాల కొరకు రూ 1 కోటి 24 లక్షలను ప్రభుత్వం మంజూరు చేసింనట్లు ఆదోని ఎమ్మెల్యే పార్థసారధి తెలిపారు. శుక్రవారం పురపాలక శాఖ మంత్రి నారాయణని కలసి ఆదోని పురపాలక సంఘం పరిధిలోని విస్తారణ ప్రాంతాల అబివృద్దికి సంబంధించి రూ 44 కోటి నిధులకు అవసరమని కోరారు. పట్టణంలోనీ విస్తరణ ఏరియాలలో ప్రజలకు కనీసం అవసరాలైన మురుగు కాలువలు, రోడ్లు, పైపులైన్లు సీసీ రోడ్లు లేక ప్రజలు ఇబ్బందులకు […]
తుంగభద్ర డ్యామ్ 28 గేట్లు ఎత్తి నదిలోకి నీరు.. నది పరివాహక ప్రాంతాల ప్రజలకు ప్రమాద హెచ్చరికలు జారీ..
తుంగభద్ర డ్యామ్ 28 గేట్లు ఎత్తి నదిలోకి నీరు.. నది పరివాహక ప్రాంతాల ప్రజలకు ప్రమాద హెచ్చరికలు జారీ..కర్ణాటక: తుంగభద్ర: 26.07.2024తుంగభద్ర డ్యామ్ కు భారీ పెరిగిన వరద నీరు.. పూర్తి స్థాయికి చేరిన నీటిమట్టం..తుంగభద్ర డ్యాం 28 గేట్లు 2 అడుగులు ఎత్తి నదిలోకి 87300 క్యూసెక్కుల నీళ్లు ..తుంగభద్ర నది పరివాహక ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డ్యామ్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇన్ ఫ్లో : గడచిన 24 గంటల్లో 87766 […]
రావి ఆకుపై దేశ సైనికులు త్రివర్ణ పతాకాన్ని అద్భుతంగా కత్తిరించిన విద్యార్థిని
జూలై 26న కార్గిల్ విజయ్ దివాస్ సందర్భంగా కర్నూలు జిల్లా ఆదోని మండలం అలసందగుత్తి గ్రామానికి చెందిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 9 వ తరగతి విద్యార్థిని తలారి నిఖిత రావి ఆకుపై దేశ సైనికులు త్రివర్ణ పతాకాన్ని అద్భుతంగా కత్తిరించి చిత్రాన్ని తయారు చేసింది. కార్గిల్ యుద్దంలో ప్రాణాలర్పించిన మన దేశ సైనికులను స్మరించుకునేందుకు ఈ చిత్రాన్ని చేసినట్టు నిఖిత తెలిపింది. డ్రాయింగ్ ఉపాధ్యాయుడు యన్.కీర ప్రత్యేక శిక్షణతో ఈ చిత్రాన్ని చేసినట్టు పేర్కొంది. […]
శ్రీశైలం డ్యాం కు భారీగా వరద నీరు
ఇన్ ఫ్లో : 2,46,965 క్యూసెక్కులుఔట్ ఫ్లో : నిల్పూర్తి స్దాయి నీటిమట్టం 885 అడుగులుప్రస్తుతం : 858.40 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలుప్రస్తుతం : 100.7085 టీఎంసీలు. నంద్యాలజిల్లా: శ్రీశైలం జలాశయానికి భారీగా కొనసాగుతున్న వరద నీరు వచ్చి చేరుతుంది. అధికారులు తెలిపిన వివరాల మేరకు2లక్ష 46వేల 965 క్యూసెక్కులు ఇన్ ఫ్లో ఉందని తెలిపారు. శ్రీశైలం డ్యాం పూర్తి స్దాయి నీటిమట్టం 885 అడుగులు ఉండగా ప్రస్తుతం 858.40 అడుగులు ఎత్తుకు […]