Category: News

అత్తమామలపై అల్లుడు దాడి

కర్నూలు జిల్లా ఆదోని శాంతి ఎస్టేట్ లో ఉన్న అత్త మామలపై అల్లుడు శివరాజ్ రాళ్లతో దాడి చేసి అత్త , మామలతో పాటు మరో ముగ్గురికి గాయాలు అయ్యాయి. మామ విరుపాక్షి అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. పోలీస్ ఇచ్చిన వివరాల మేరకు భార్య లక్ష్మీపై అనుమానం పెంచుకొని తరచూ దాడికి పాల్పడేవాడని అయితే శుక్రవారం రోజు రాత్రి 11 గంటల ప్రాంతంలో తాగి ఇంటిపై రాళ్లతో దాడి చేశాడని ఈ దాడిలో శివరాజ్ […]

కోరమండల్ ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదం, ఈ రూట్‌లో నడిచే 43 రైళ్ల రద్దు

షాలిమర్ నుంచి చెన్నై వెళ్తున్న కోరమండల్ ఎక్స్ప్రెస్ ఒడిశాలోని బాలాసోర్ వద్ద ఆగి ఉన్న గూడ్స్ రైలు ఢీకొట్టి పట్టాలు తప్పిన ప్రమాదంలో మృతుల సంఖ్య 237కు చేరింది. 1000 మందికి పైగా గాయాలు. సిగ్నల్ ఫెయిల్ అయినందుకు ఈ ప్రమాదం జరిగినట్లు గుర్తించిన అధికారులు.ఒడిశా రైలు ప్రమాద బాధితులకు కేంద్రం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు ఆర్థికసాయం, తీవ్రంగా గాయపడ్డవారికి రూ. 2 లక్షలు, స్వల్పంగా గాయాలపాలైనవారికి రూ. 50 వేలు […]

ఘోర రైలు ప్రమాదం 50 మంది మృతి 350 మందికి గాయాలు

ఓడిశాలో ఘోర రైలు ప్రమాదం కోరమండల్ ఎక్స్ప్రెస్ బాలసుర్ వద్ద ఆగి ఉన్న గూడ్స్ ను ఢీకొట్టడంతో ఏడు బోగీలు బోల్తా పడడంతో 50 మంది కి పైగా మృతి 350 మందికి పైగా గాయాలు కోరమండల్ ఎక్స్ప్రెస్ బోగీలు బోల్తా పడి పక్కనే వెళుతున్న హౌరా ఎక్స్ప్రెస్ ట్రైన్ పడి ఉన్న బోగీలను ఢీకొట్టగా అందులో కూడా చాలామందికి గాయాలయ్యాయి. మృతి చెందిన కుటుంబాలకు 10 లక్షల రూపాయలు గాయపడిన వారికి 2 లక్షల రూపాయలు […]

అక్రమంగా కర్ణాటక మద్యం తరలిస్తున్న వారిపై
సెబ్ అధికారుల దాడులు

కర్నూలు జిల్లా ఆదోని మండలంలోని మదిరే క్రాస్ రోడ్ వద్ద అక్రమంగా కర్ణాటక మద్యం తరలిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి అతని వద్ద నుండి 8 బాక్సులు కర్ణాటక మధ్యాన్ని సీజ్ చేశారు సెబ్ అధికారులు. సెబ్ అధికారులు ఇచ్చిన వివరాల మేరకు పర్వతాపురం గ్రామానికి చెందిన పి. షేక్ షా వలి అనే వ్యక్తి మోటర్ సైకిల్ పైన 8 బాక్సులు కర్ణాటక మద్యం అక్రమ రవాణా చేస్తుండగా సేబ్ అధికారు అరెస్టు చేసి రిమాండ్ […]

త్రుటిలో తప్పిన పెను ప్రమాదం ఆటో ధ్వంసం

కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్ద తుమ్మలం గ్రామం జైన్ టెంపుల్ సమీపంలో గాలివానకు చెట్టుకొమ్మ వీరిగి ఆటో పై రోడ్డుకు అడ్డంగా పడింది అదృష్టవశాత్తు ఎవరికి ఏమి గాయాలు కాలేదు. ఆటో పూర్తిగా ధ్వంసం అయింది.

ఏపీజీబీ బ్యాంకు ముందు పొదుపు మహిళలు ధర్నా

కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్ద తుమ్మలం గ్రామం ఏపీజీబీ ( ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ )బ్యాంకు ముందు పాండవగల్లు గ్రామ చైతన్య గ్రూపు పొదుపు మహిళలు గురువారం ధర్నా నిర్వహించరు. గత ఆరు నెలల క్రితం పొదుపు అప్పు చెల్లించినప్పటికీ నేటి వరకు తిరిగి రుణం ఇవ్వలేదని పొదుపు మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు తక్షణమే పొదుపు రుణము మంజూరు చేయాలని డిమాండ్ చేశారు మేనేజర్ హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. ఈ కార్యక్రమంలో […]

సెల్ఫీ వీడియోలో మాట్లాడి రైలు కింద పడి ఆత్మహత్య

కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్ద తుంబలం గ్రామానికి చెందిన ఖాసీం పీర్ ఇస్వీ రైల్వే స్టేషన్ సమీపాన రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు ఖాసీం పీర్ రైలు పట్టాలపై పడుకుని తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియోలో మాట్లాడినాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఆదోనిలో వైఎస్ఆర్ సి పి సంబరాలు

సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి 4 ఏళ్ళు అయిన సందర్భంగా కర్నూలు జిల్లా అదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అధ్వర్యంలో స్థానిక మెహబూబయ ప్యాలెస్ లొ కార్యకర్తలు, నాయకుల మధ్య కేకే కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. మహిళా నాయకులు కేక్ కట్ చేసి ఒకరికి ఒకరు తినిపించుకున్నారు. ఎమ్మెల్యే సాయి మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి సీఎం గా ప్రమాణ స్వీకారం చేశాక పేద, బడుగు, బలహీన వర్గాలకు మేలు […]

అగ్నిమాపక వాహనం వెళ్లడానికి సిమెంటు రోడ్డు వేయండి

కర్నూలు జిల్లా ఆదోనిలో అగ్నిమాపక కేంద్ర కార్యాలయానికి సిమెంటు రోడ్డు వేయలని ఆదోని జిల్లా సమతి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎ. నూర్ అహ్మద్ ప్రభుత్వానికి విజ్ఞప్తి మీడియా ముందు విజ్ఞప్తి చేశారు. ఆయన మాట్లాడుతూ అగ్నిమాపక కేంద్రానికి వెళ్లే దారి మొత్తం రిజిస్టర్ ఆఫీసుకు వచ్చిన వినియోగదారుల వాహనాలతో నిండిపోవటంతో అగ్నిమాపక వాహనాల రాకపోకలు ఇబ్బందిగా మారిందని తెలిపారు. ఎక్కడైనా ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు అత్యవసరంగా బయలుదేరవలసిన అగ్నిమాపక వాహనాలు రోడ్ మొత్తం వాహనాలతో నిండి ఉండటం […]

Back To Top