Author: Public Judgement

ఎమ్మెల్యేగా నా మొదటి నెల జీతం ప్రజా అవసరాలకు అంకితం

ఎమ్మెల్యే గా నా మొదటి నెల జీతం ప్రజా అవసరాలకు అంకితం అన్నారు రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి.. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవికి ఎమ్మెల్యేగా వచ్చిన తన మొదటి నెల జీతంతో జడ్డంగి,…

స్కూటర్ అదుపుతప్పి ఇద్దరికి గాయాలు

కర్నూలు జిల్లా కోసిగి మండలం దిద్ది గ్రామ సమీపంలో చెరువు వద్ద ఎదురుగా వాహనం రావడంతో రోడ్డు కిందికి దింపి రోడ్డుపైకి ఎక్కించే ప్రయత్నంలో స్కూటర్ అదుపుతప్పి కిందపడపడటంతో గుడికళ్ళు గ్రామానికి చెందిన సల్మాన్ (35), అనె వ్యక్తికి తీవ్ర గాయాలు…

3 లక్షల 50వేల విలువ చేసే కర్ణాటక మద్యం, నాటు ధ్వంసం

కర్నూలు జిల్లా అదోని ఇస్వీ బ్రిడ్జి సమీపంలో సెబ్ డిఎస్పీ వినోద్ కుమార్, సెబ్ సిఐ విన్నీ లత ఆధ్వర్యంలో వివిధ కేసులో పట్టుబడిన కర్ణాటక మధ్యాన్ని, నాటు సారాను ట్రాక్టర్ తో ధ్వంసం చేశారు. డీఎస్పీ వినోద్ కుమార్ మాట్లాడుతూ…

బాలికల హాస్టల్కు రెగ్యులర్ వార్డెన్ నియమించండి

కర్నూలు జిల్లా ఆదోని ఆర్ట్ అండ్ సైన్స్ కళాశాలలో గర్ల్స్ హాస్టల్ కు రెగ్యులర్ వార్డెన్ నియమించాలని డిఎస్ఎఫ్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి ఇంచార్జ్ బాలస్వామికి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా డీ ఎస్ ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు…

ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు

కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. తేదీ 06-08-24 పత్తి అత్యధికంగా ₹. 7715/- రూపాయలు కనిష్ట ధర ₹. 4000/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 7179/- రూపాయలు…

తుంగభద్ర డ్యామ్ కు కొనసాగుతున్న వరద

తుంగభద్ర డ్యామ్ కు కొనసాగుతున్న వరద నీరుకర్ణాటక: తుంగభద్ర: 06.08.2024 8am డ్యామ్ కు కొనసాగుతున్న వరద నీరు..తుంగభద్ర డ్యామ్ గేట్లు ఎత్తి నదిలోకి నీళ్లు వదులుతున్న అధికారులు.ఇన్ ఫ్లో : 84696 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 55227 క్యూసెక్కులుపూర్తి స్దాయి…

శ్రీశైలం డ్యాం కు స్వల్పంగా తగ్గిన ఇన్ ఫ్లో

శ్రీశైలం జలాశయానికి స్వల్పంగా తగ్గిన ఇన్ ఫ్లో వరద నీరు.. ద్డ్యామ్ 10 గేట్లు 12 అడుగుల మేర ఎత్తి దిగువకు 3,75,178 క్యూసెక్కుల నీరు నాగార్జున సాగర్ కు వదిలిన అధికారులు.ఇన్ ఫ్లో 3,93,904 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 3,75,178…

అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యం స్వాధీనం 

కర్నూలు జిల్లా ఆదోని మండలం హనువాలు గ్రామ సమీపంలో అక్రమంగా కర్ణాటక మద్యం తరలిస్తున్న హుసేనప్ప అనే వ్యక్తిని సెబ్ పోలీసులు అరెస్టు చేసి అతని వద్ద నుండి సుమారు 50 వేలు విలువచేసే కర్ణాటక మద్యం, ఒక స్కూటర్ స్వాధీనం…

ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు

కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. తేదీ 05-08-24 పత్తి అత్యధికంగా ₹. 7689/- రూపాయలు కనిష్ట ధర ₹. 4000/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 7140/- రూపాయలు…