పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి

సెప్టెంబర్ 1న ఆదివారం సెలవు కావడంతో ఒక రోజు ముందుగానే పెన్షన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం రిసుకోవడంతో కర్నూలు జిల్లా ఆదోని పట్టణం గణేష్ సర్కిల్ దగ్గర ఉన్న ప్రజలకు ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి చేతుల మీదుగా పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించరు. ప్రతి నెలా 1వ తేదీన పంపిణీ చేసే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఈనెల 31వ తేదీనే (శనివారం) పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నేడు అన్నివార్డు లలో, … Read more

శ్రీశైలం జలాశయానికి వస్తున్న 3లక్షల 29వేల క్యూసెక్కుల వరద నీరు

శుక్రవారం తేదీ 30.08.24, సాయంత్రం 6 గంటలకు అధికారులు తెలిపిన వివరాలు ఇలాఉన్నాయి..శ్రీశైలం డ్యాం కు ఇన్ ఫ్లో పెరగడంతో 10 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువ నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్న అధికారులు..ఇన్ ఫ్లో : 3,29,203 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 3,48,024 క్యూసెక్కులుపూర్తి స్దాయి నీటి మట్టం 885.00 అడుగులుప్రస్తుతం : 884.70 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలుప్రస్తుతం : 213.8800 టీఎంసీలుకుడి,ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న … Read more

ఆదోని వ్యవసాయ మార్కెట్లో 8వేలు పలికిన పత్తి ధర

కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. తేదీ 30-08-24 పత్తి అత్యధికంగా ₹. 8015/- రూపాయలు కనిష్ట ధర ₹. 4211/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 7619/- రూపాయలు కనిష్ట ధర ₹. 3379/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5811/- రూపాయలు కనిష్ట ధర ₹.5283/- రూపాయలు పలికింది. ఎండు మిరపకాయలు అత్యధికంగా ₹. 0/- రూపాయలు కనిష్ట ధర ₹. 0/- … Read more

వేలకు వేలు ఫీజులు దోపిడీ చేస్తున్న ప్రైవేట్ స్కూల్ల గుర్తింపు రద్దు చేయాలి

కర్నూలు జిల్లా ఆదోని లో ప్రైవేట్ చైతన్య స్కూల్ పై తక్షణమే విచారణ చేసి స్కూల్ గుర్తింపు రద్దు చేయాలని డి ఎస్ ఎఫ్ విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేస్తూ డిప్యూటీవో కార్యాలయంలో ఇన్చార్జి చంద్రశేఖర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా జిల్లా ఉపాధ్యక్షుడు ధనాపురం ఉదయ్ మాట్లాడుతూ ఆదోని లో ప్రైవేట్ చైతన్య స్కూల్స్ లో ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఫీజుల పట్టిక బహిరంగంగా వెయ్యకుండా రకరకాల పేర్లతో స్కూల్ ఫీజు, యూనిఫామ్, … Read more

ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై వ్యాపారస్తులను కౌన్సిలింగ్ ఇచ్చిన ట్రాఫిక్ సిఐ

కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ట్రాఫిక్ తీవ్రంగా పెరగడంతో వాహనదారులకు, పాదచారులకు అనేక సమస్యలు ఎదురువుతున్నాయి. అది గణించిన పోలీస్ అధికారులు చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో భాగంగా బీమా సర్కిల్ నుండి శ్రీనివాస భవన్ వరకు ఇరువైపులా రోడ్డు మీద అడ్డంగా ఉన్న తోపుడుబండ్లు మరియు షాపుల యొక్క నేమ్ ప్లేట్స్ ఇతర టీ స్టాల్స్ అన్నీ కూడా వెనక్కి పెట్టించి వ్యాపారస్తులను ట్రాఫిక్ సమస్యలు రాకుండా చూడాలని అందరికీ కౌన్సిలింగ్ ఇచ్చారు ట్రాఫిక్ సిఐ … Read more

అడ్డంగా పాతిన బండలను తొలగిస్తే శవాన్ని తిస్తాం

కర్నూలు జిల్లా ఆదోని అరుంజ్యోతి నగర్ లో దారుణం చోటుచేసుకుంది. సంజన్న అనే వ్యక్తి బుధవారం సాయంత్రం మృతి చెందాడు. సంజన్న కుటుంబసభ్యులు తమ ఇంటి రాస్తాలో అడ్డంగా పాతిన బండలను తొలగిస్తే శవాన్ని తీసుకుని వెళతామని లేదంటే న్యాయం జరిగే వరకు కదలమని ధర్నాకు కూర్చున్నారు. బంధువులు తెలిపిన వివరాలు ఇలాఉన్నాయి తమ ఇంటికి వెళ్ళే రాస్తా కబ్జా చేసి బండలు అడ్డంగా పాతడంతో గత కొంతకాలంగా సంజన్న కుటుంభం సభ్యులు గుడిలో నివాసం ఉంటున్నమని … Read more

ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు

కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. తేదీ 29-08-24 పత్తి అత్యధికంగా ₹. 7952/- రూపాయలు కనిష్ట ధర ₹. 4181/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 7299/- రూపాయలు కనిష్ట ధర ₹. 3369/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5762/- రూపాయలు కనిష్ట ధర ₹.4811/- రూపాయలు పలికింది. ఎండు మిరపకాయలు అత్యధికంగా ₹. 0/- రూపాయలు కనిష్ట ధర ₹. 0/- … Read more

సెప్టెంబర్ నెల సామాజిక పెన్షన్లు ఆగస్టు 31 నే పంపిణీ

సెప్టెంబర్ 1న ఆదివారం సెలవు కావడంతో ఒక రోజు ముందుగానే పెన్షన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం అమరావతి: ప్రతి నెలా 1వ తేదీన పంపిణీ చేసే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఈనెల 31వ తేదీనే (శనివారం) పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నేడు ప్రకటన విడుదల చేసింది. సెప్టెంబర్ 1వ తేదీన ఆదివారం కావడం, ఆ రోజు ఉద్యోగులకు సెలవు దినం కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. గ్రామాల్లో లేకపోవడం వల్ల … Read more

ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు

కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. తేదీ 28-08-24 పత్తి అత్యధికంగా ₹. 7939/- రూపాయలు కనిష్ట ధర ₹. 4181/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 7370/- రూపాయలు కనిష్ట ధర ₹. 3369/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5793/- రూపాయలు కనిష్ట ధర ₹.5530/- రూపాయలు పలికింది. ఎండు మిరపకాయలు అత్యధికంగా ₹. 0/- రూపాయలు కనిష్ట ధర ₹. 0/- … Read more

కర్ణాటక మద్యం తరలిస్తున్న వారిపై పోలీసుల ఉక్కుపాదం

కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్దతుంబళం గ్రామం పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం ఉదయం  కర్ణాటక మద్యం తరలిస్తున్న వ్యక్తి ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్ఐ మహేష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి కోసిగి కి చెందిన బోయ నాగరాజు అను వ్యక్తి అక్రమంగా కర్ణాటక మద్యం తరలిస్తుండగా పెద్దతుంబళం శివారు కోసిగి క్రాస్ వద్ద అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 5 బాక్స్లు కర్ణాటక మద్యం, ఒక్క మోటార్ సైకిల్ ని స్వాధీనం … Read more