Author: Public Judgement

సెప్టెంబర్ 2నుంచి విజయవాడ వెళ్ళే పలు రైళ్లు రద్దు

దేశవ్యాప్తంగా భారతీయ రైల్వే అన్ని డివిజన్ల పరిధిలో సిగ్నలింగ్ వ్యవస్థ ఆధునికీకరణ పనులు చేపట్టింది. దీనిలో భాగంగా విజయవాడ డివిజన్ లో కూడా పనులు జరుగుతుండటంతో వచ్చేనెల రెండోతేదీ నుంచి 29వ తేదీ వరకు డివిజన్ పరిధిలో పలు రైళ్లను రద్దు…

ఉపాధిహామీ కొత్త పాత పనులను గ్రామ సభలో తీర్మానం చేయాలి

రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రామ సభలను అధికారులు నిర్వహించారు.కర్నూలు జిల్లా ఆదోని మండలంలో పెద్ద తుంబలం, కుప్పగల్లు, బల్లేకల్లు, పాండవగల్లు, గణేకల్లు, హానవాళ్, జాలిమంచి, దొడ్డనకేరి, కొత్తూరు, మాంత్రికి గ్రామాలలో నిర్వహించిన గ్రామసభలో ఉపాధిహామీ పథకంలో కొత్త పనులతో పాటు…

అదోనిలో చిట్టీల పేరుతో లక్షల రూపాయలు టోకరా

అక్రమంగా చిట్టీలు నడుపుతూ.. గడువు ముగిసిన డబ్బులు చెల్లించకుండా మోసం చేస్తూ.. రిటైర్డ్ ఉద్యోగస్తులు, మహిళలే టార్గెట్ గా చేసుకొని సుమారు 50 లక్షల వరకు వసూళ్లు చేసిన ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. కర్నూలు జిల్లా ఆదోని 3వ పట్టణ…

శ్రీశైలం డ్యాంకు గరిష్ట స్థాయికి చేరుకున్న నీటి మట్టం.

శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీరు,గరిష్ట స్థాయికి చేరుకున్న నీటి మట్టం.ఈరోజు రాత్రికి డ్యామ్ గేట్లు తెరిచే అవకాశం..ఇన్ ఫ్లో : 1,37,849 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 69,132 క్యూసెక్కులుపూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులుప్రస్తుతం : 884.20అడుగులుపూర్తిస్థాయి నీటి…

ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు

కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. తేదీ 23-08-24 పత్తి అత్యధికంగా ₹. 7839/- రూపాయలు కనిష్ట ధర ₹. 4211/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 7592/- రూపాయలు…

శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీరు

శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీరుఇన్ ఫ్లో : 1,07,365 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 37,882 క్యూసెక్కులుపూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులుప్రస్తుతం : 883.90 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలుప్రస్తుతం : 209.5948 టీఎంసీలుకుడి గట్టు…

తుంగభద్ర డ్యామ్ కు తగ్గిన వరద నీరు..

తుంగభద్ర డ్యామ్ కు తగ్గిన వరద నీరు..గడిచిన 24 గంటల్లో వరద నీరు ప్రవాహం..ఇన్ ఫ్లో : 38476 క్యూసెక్కులుఔట్ ఫ్లో : నిల్పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులుప్రస్తుతం నీటిమట్టం : 1627.01 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788…

అదోనిలో కూరగాయల హోల్సేల్, రిటైల్  ధరలు

ఆదోని 23 08 24: రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 13/- రూపాయలు, రిటైల్: 1kg 15/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 48/- రూపాయలు, రిటైల్:…

నటుడు విజయ్‌ పార్టీ జెండా విడుదల

చెన్నై: నటుడు విజయ్‌ పార్టీ జెండా విడుదలఇటీవల తమిళగ వెట్రి కళగం పార్టీని ప్రకటించిన విజయ్2026 అసెంబ్లీ ఎన్నికలే విజయ్‌ పార్టీ లక్ష్యంపార్టీ జెండా విడుదల చేసిన విజయ్‌ఎరుపు, పసుపు రంగులో పార్టీ జెండాజెండాలో జంట ఏనుగులు, ఫ్లవర్స్‌

తాళాలు వేసిన ఇండ్లను టార్గెట్ చేస్తున్న దొంగలు

కర్నూలు జిల్లా ఆదోనిలో తాళాలు వేసిన ఇండ్లను దొంగలు టార్గెట్ చేశారు. తిరుమల నగర్ మరియు బాబాగార్డెన్ సమీపంలో నాలుగు ఇండ్లలో చోరీకి పాలుపడ్డారు దొంగలు. రామమూర్తి అనే వ్యక్తి ఇంట్లో 2 వేలు నగదు, 30 గ్రాముల బంగారు, 10…