Author: Public Judgement

ప్రజా పోరు కార్యక్రమాన్ని జయప్రదం చేయండి.. CPM

కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్న NDA ప్రభుత్వం నిత్యవసర వస్తువులు ధరలు పెంచి సామాన్య ప్రజలపై మోయలేని భారం మోపుతున్నదని, అలాగే దేశంలో మతోన్మాదాన్ని పెంచి పోషిస్తూ ప్రజల మధ్యన చిచ్చు పెట్టడానికి ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నదని, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కే వెంకటేశులు విమర్శించారు.కర్నూలు జిల్లా ఆదోని సిపిఎం పార్టీ కార్యాలయంలో మండల కార్యదర్శి వర్గ సభ్యులు వీరారెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ప్రభుత్వం ఏర్పడి […]

ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర

తేదీ 06-11-24 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7399/- రూపాయలు కనిష్ట ధర ₹. 4211/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 6420/- రూపాయలు కనిష్ట ధర ₹. 3269/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5835/- రూపాయలు కనిష్ట ధర ₹.3100/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹.5358/- రూపాయలు కనిష్ట ధర ₹.5358/- రూపాయలు పలికింది. […]

బిజెపి పార్టీలో చేరిన మైనార్టీ నాయకులు

కర్నూలు జిల్లా ఆదోని 11వ వార్డు వైఎస్సార్ పార్టీ కౌన్సిలర్ వాసీం మరియు హవన్నపేట ముస్లిం మైనారిటి నాయకుడు ఖలీల్ అహ్మద్ ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి సమక్షములో బిజెపి పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా బిజెపి లో చేరిన కౌన్సిలర్ వాసీం మాట్లాడుతూ నాపైన నమ్మకంతో నా వార్డు ప్రజలు గెలిపించారని కానీ వైఎస్సార్ పార్టీలో నాకు సరైన ప్రాధాన్యత లేకపోవడంతో ప్రజలకు ఇచ్చిన హామీలను నేను నెరవేర్చాలంటే, ఆదోని అభివృద్ధి ఎమ్మెల్యే పార్థసారథి తో […]

వాటర్ ట్యాంక్ పైకెక్కి ఆత్మహత్య యత్నం

కర్నూలు జిల్లా కౌతాళంలో డేవిడ్ అనే వ్యక్తి మద్యం మత్తులో వీరంగం సృష్టించడు. వాటర్ ట్యాంక్  ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని హల్చల్ చేశాడు.పది రోజుల క్రితం కూతురు అనారోగ్యంతో మృతి చెందడంతో మనస్థాపానికి గురై వాటర్ ట్యాంక్ పైకెక్కి ఆత్మహత్య యత్నంకు పాల్పడినడు డేవిడ్.సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని డేవిడ్ ను కిందకు దింపడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర

తేదీ 04-11-24 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7389/- రూపాయలు కనిష్ట ధర ₹. 4500/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 6288/- రూపాయలు కనిష్ట ధర ₹. 3272/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5873/- రూపాయలు కనిష్ట ధర ₹.4700/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹.5311/- రూపాయలు కనిష్ట ధర ₹.5311/- రూపాయలు పలికింది. […]

దైవ దర్శనానికి వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం..

దైవ దర్శనానికి వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు తిరిగిరాని లోకాలకు చేరుకోగా, మరో ఆరుగురు ఆసుపత్రి లో  మృత్యువుతో పోరాడుతున్నారు.కర్నూలు జిల్లా ఆదోని మండలం గణేకల్ గ్రామ సమీపంలో రెండు ఆటోలు డీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరో అరు మందికి తీవ్ర గాయాలుకాగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో కర్నూలు జి.జి.హెచ్ కు తరలించారు. మృతులు బళ్ళారి, చిత్రదుర్గా చెందిన రత్నబాయి , విసన్న గా గుర్తింపు పోలీసులు గుర్తించారు. కార్తీక […]

గుంతల రహిత ఆంధ్ర ప్రదేశ్ ను నిర్మిద్దాం.. ఎమ్మెల్యే పార్థసారథి

గుంతల రహిత ఆంధ్రప్రదేశ్ ను నిర్మిద్దామని  ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి అన్నారు. కర్నూలు జిల్లా ఆదోని లో శనివారం మేదర్ గేరి వీధి దగ్గర నూతన బ్రిడ్జ్ (R&B రోడ్డు) వద్ద రహదారులు మరియు భవనాల శాఖ ఆధ్వర్యంలో  మిషన్ పాట్ హోల్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి పాల్గొన్నారు. రోడ్డు మరమ్మతు పనులను ప్రత్యేక పూజలు నిర్వహించి పనులను ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి ప్రారంభించారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్యే పార్థసారథి మాట్లాడుతూ […]

నీటి సంఘాల ఎన్నికలకు ఓటరు జాబితా సిద్ధం చేయండి.. ఆదోని తహశీల్దార్

నీటి సంఘాల ఎన్నికలకు ఓటరు జాబితా సిద్ధం చేయాలని కర్నూలు జిల్లా ఆదోని తహశీల్దారు శివ రాముడు పేర్కొన్నారు. శనివారం ఆదోని తహశీల్దారు వారి కార్యాలయంలో ఇరిగేషన్ , రెవెన్యూ అధికారులతో కలిసి నీటి సంఘాల ఎన్నికలకు ఓటరు జాబితా పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తాసిల్దార్ మాట్లాడుతూ. మండలం పరిధిలో పెద్ద హరివాణం, సంతకుడ్లూరు, యడవలి , బలాదూర్, చిన్నగొనేహళ్, మాదిరే, బసపురం, ఇస్వీ, దనాపురం, నగనాతహల్లి, గ్రామాలకు సంబంధించి నీటి సంఘాల […]

డిసెంబర్ 14న మెగా లోక్ అదాలత్ పై సమావేశం

కర్నూలు జిల్లా ఆదోని కోర్టు ఆవరణంలో లీగల్ సర్వీస్ కమిటీ చైర్మన్, 2nd అడిషనల్ డిస్టిక్ జడ్జి పి. జె. సుధా ఆధ్వర్యంలో డిసెంబర్ 14న జరగబోవు మెగా లోక్ అదాలత్ కు సంబంధించి ఆదోని, ఎమ్మిగనూరు సబ్ డివిజన్ పోలీస్ అధికారులతో  సమావేశం నిర్వహించరు. సమావేశంలో పాల్గొన్న పోలీస్ అధికారులతో కాంపౌండ్ కేసుల గురించి చర్చించారు. ఈ సమావేశానికి సీనియర్ సివిల్ సబ్జెక్టు యజ్ఞ నారాయణ, ఫస్ట్ అడిషనల్ మెజిస్ట్రేట్ సాయి లీల సుభాష్, సెకండ్ […]

డాక్టర్ పుల్లన్న తృతీయ వర్ధంతి

కర్నూలు జిల్లా కురువ సంఘం. కర్నూలు జిల్లా కేంద్రంలో టిజీవీ కళాక్షేత్రంలో కీర్తిశేషులు డాక్టర్. టీ.పుల్లన్న తృతీయ వర్ధంతి సభ కూతురు శ్రీలీలమ్మ అధ్యక్షతన గురువారం మద్యాహ్నం జరిగింది. ఈ సమావేశంలో కర్నూలు జిల్లా కురువ సంఘం అసోసియేట్ అధ్యక్షులు గుడిసె శివన్న, ప్రధాన కార్యదర్శి ఎం. కె.రంగస్వామి, బి.వెంకటేశ్వర్లు, పెద్దపాడు ధనుంజయ, పాల సుంకన్న, తవుడు శ్రీనివాసులు,బి. రామకృష్ణ,బి. సి.తిరుపాల్, పుల్లన్న, కె. వెంకటరమణ, నాగరాజు, బాలరాజు,, రామకృష్ణ,తదితరులు ఘనంగా పుల్లన్న చిత్రపటానికి పూలమాలలు వేసి […]

Back To Top