కర్నూలు జిల్లా ఆదోని మండలం ఇస్వీ రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. వయసు సుమారు 25 నుంచి 30 సం. ఉండవచ్చని క్రీమ్ మల్టీకలర్ చుక్కలు గల టీ షర్ట్, బ్లూ కలర్ జీన్స్ ప్యాంటు ధరించి వున్నాడు. ఆచూకీ తెలిసినవారు RPSI గోపాల్ ఫోన్ No. 9849157634. ఈ ఫోన్ నెంబర్ కి కాల్ చేసి సమాచారం అందించాలని తెలిపారు.